రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) దాదాపు ఖాళీ అయ్యింది. ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా ముగ్గురు సభ్యులే మిగిలారు. ఇప్పటికే ఒక సభ్యురాలు పదవీ వ�
మొత్తం ఆరు పేపర్లు. 900 మార్కులు. తెలిసిన విషయాలు రాసినా 150 మార్కుల పేపర్కు 10-20 మార్కులైనా వస్తాయి. గ్రూప్-1 మెయిన్స్లో పేపర్కు 10 మార్కులు కాదు కదా.. మొత్తం ఆరు పేపర్లు కలిపినా పది మార్కులేయలేదు. పైగా వారంతా �
టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో తమకు అన్యాయం జరిగిందని అశోక్నగర్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగుల గోడు పట్టించుకోవాలని, వారికి తగు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డ�
గత మార్చి నెల 30వ తేదీన టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్) చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే. అసలు ఇవి రాత పరీక్షలో వచ్చిన మార్కులేనా లేక ఆబ్జెక్టివ్ టైప్ (మల
Group-1 | టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్లో భారీ కుంభకోణం జరిగిందా? పోస్టుకు ఇంత చొప్పున అమ్ముకున్నారా? కొంత మంది ఎంపికచేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా? తమకు కావాల్సిన వారికి ఇష్టారీతిన మార్కులు �
మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 10 -15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లున్నారు. మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరూ లేరు. టాప్ 1000లో మూడు సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు.
గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. ఈ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో పక్షపాతం ప్రదర్శించారని రాష్ట్ర స్థాయిలో పలువురు అభ్యర్థ
TGPSC General Ranking List | ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించిన గ్రూప్-1 మెయిన్ పరీక్ష ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జనార�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్షలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు, ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ�
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల ను రీ వాల్యుయేషన్ చేయించాల్సిందేనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. లోపభూయిష్టంగా ఉన్న మెయిన్స్ ఆన్సర్షీట్లను రీ వాల్యుయేష న్ చే