గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను టీజీపీస్సీ సోమవారం విడుదల చేసింది. పలువురు అభ్యర్థులు 900 మార్కులకు 500కు పైగా మార్కులు సాధించారు. ఓ అభ్యర్థి 570 మార్కులు సాధించగా, ఓ మహిళా అభ్యర్థికి 532.5 మార్కులొచ్చాయి. మరికొందరు 530
ఎప్పుడెప్పుడా..? అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ మార్కుల జాబితా విడుదలపై టీజీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఈ నెల 10న గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజిల్ మార్కుల జాబితాను విడుదల చేయనున్న�
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి లైన్ క్లియరైంది. ఈ ఫలితాల విడుదలకు అవరోధంగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో 10-12 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చే�
గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా, 31,383 మందికి 21,151 (67.3శాతం) హాజరయ్యారు. ఒక జవాబుపత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత �
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ (Satyanarayana) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్
మున్సిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల తుది ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) సివిల్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది.
TGPSC | అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాల తుది ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఎంపికైన వారి ప్రివిజినల్ లిస్ట్ను వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్
రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలను టీజీపీఎస్సీ ఔట్సోర్సింగ్కు అప్పగించింది. ఏ సంస్థకు కట్టబెట్టింది, ఎవరికిచ్చిందన్నది మాత్రం కమిష�
గ్రూప్-2 ప్రాథమిక ‘కీ’ శనివారం విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరచనుండగా, ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్లో ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలుప�
Group-2 | గ్రూప్-2 రిక్రూట్మెంట్ విషయంలో టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు ప్రకటించారు.
TGPSC | టీజీపీఎస్సీలో సంస్కరణలు చేపట్టనున్నారా? పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మార్చనున్నారా? కొన్ని అంశాలను తొలగించనున్నారా? గ్రూప్-1, గ్రూప్-2లో మళ్లీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా? అంటే.. అవుననే �
టీజీపీఎస్సీ ఆర్థికంగా కష్టాల్లో ఉందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వ్యాఖ్యానించారు. ఏటా యూపీఎస్సీకి ఇచ్చే నిధులు ఏప్రిల్ 1న ఠంచన్గా ఖాతాలో పడుతున్నాయని, కానీ మన దగ్గర ఆ పరిస్థితిలేదని వా పోయా�