Group-3 | గ్రూప్-3 పరీక్షకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన కీని టీజీపీఎస్సీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది.
ప్రభుత్వ ఉద్యోగం వారి కల. 14 ఏండ్ల తర్వాత జేఎల్ నోటిఫికేషన్ వెలువడటంతో సంతోషపడ్డారు. గెజిటెడ్ ఉద్యోగం కావడంతో అహోరాత్రులు శ్రమించారు. మం చి ప్రతిభ కనబరిచి ఎట్టకేలకు ఉద్యోగం సా ధించారు. సర్టిఫికెట్ వెర
రాష్ట్రంలో 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న కాంగ్రెస్ నేతల పోస్టుకు టీజీపీఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా స్పందించారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తర�
జాబ్ క్యా లెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-2లోనూ సగానికి సగమే హాజరు శాతం నమోదైంది. ఇటీవలి గ్రూప్-3 పరీక్షల్లోనూ ఇలాగే జరిగింది. దీంతో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను దాదాపు సగం మంది
ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు �
Group 2 | రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ - 2 పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు తొలి రోజు తొలి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు రావాలని టీజీపీఎస్పీ సూచించింది. అలాగే 9:30 గంటల తర్వాత గేట్ల�
TGPSC | టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ పుస్తకం చదవాలన్నది అభ్యర్థుల ఇష్టమని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టంచేశారు. ఏ పుస్తకం ప్రామాణికమో చెప్పకూడదని తెలిపారు.
Group 2 | గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు