‘గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడదలు చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి ఉంటే హైకోర్టు ఎందుకు మొట్టికాయలు వేస్తుంది. మొత్తంగా ఇది ఫెయిల్యూర్
KTR | గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ చేసినా నిరుద్యోగ అభ్యర్థులకు నమ్మకం కలగదు.. వారికి భరోసా కలగాలంటే మరోసారి పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని వర్కింగ్ ప్రె�
Group 1 Mains | గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు నుంచి 8 నెలల లోపు రీ- వాల్యూషన్ లేదా రీ- మెయిన్స్ పరీక్ష పెట్టాలని హైకోర్టు �
గ్రూప్-1 పరీక్షపై (Group 1 Exam)హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (High Court).. మెయిన్స్ పరీక్ష పేపర్లను మళ్లీ మూల్యాంకనం (Revaluation) చేయా
మూల్యాంకనం నిమిత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే వారిని ఎంపిక చేసేందుకు అనుసరించిన విధానం ఏమిటో వివరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 పరీక్షను తెలుగులో ఎంతమంది రాశారో, వారిలో ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ అంశాన్ని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో లేవనెత్తలేదని సర్వీస్ కమిషన్ న్యాయవాది �
Group-1 | గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అయినవాళ్లకు, కొందరికి లబ్ధి చేకూరేలా టీజీప
ఎన్నో ఆశలు, ఆశయాలతో కష్టపడి చదివి గ్రూప్-1లో ర్యాంకు సాధించాం.. కానీ, నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది.. అసలు ఎప్పుడిస్తరు? అని టీజీపీఎస్సీ గ్రూప్-1 సెలెక్టెడ్ అభ్యర్థులు ప్రభుత్వ�
గ్రూప్-3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ క�
TGPSC | గ్రూప్ -3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జూలై 8వ తేదీ వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహిస్తామని టీ�
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిన సంక్షేమ సర్కారును తీసుకొస్తారేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ, రేవంత్రెడ్డి నేతృతంలోని క