Group-1 | పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహణలో విఫలమైందన నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్ చేశారు.
Group-1 | గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ నిరుద్యోగ విద్యార్థులతో క
గ్రూప్-1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు డిమాండ్ చేశారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి స్పష్టంచేసింది. టీజీపీఎస్సీలో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించింది. వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన
‘రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. గ్రూప్-1 అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. వివాదాలకు నిలయంగా మారిన టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దు టీజీపీఎస్సీ ప్రతిష్టకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఒక్క కేసుతో భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. పూడ్చలేనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నది.
గ్రూప్ 1 మెయిన్స్ ప్రక్రియలో వరుస తప్పిదాలే టీజీపీఎస్సీ కొంపముంచాయా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 రకాల తప్పలు దొర్లాయి.
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కార్లో గుబులు పుట్టిస్తున్నది. ఆ పార్టీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. గ్రూప్-1లో జరిగిన తప్పిదాలతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తప్పదని వారు
Group Exams | రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలు నిలిచిపోవడంతో కొత్త చిక్కొచ్చిపడింది. మరో సమస్యనూ తెచ్చిపెట్టింది. ఇది గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారింది. మెయిన్స్పై హైకోర్టు మంగళవార
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దడమా? లేక మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించడమా? ఇది ఇప్పుడు టీజీపీఎస్సీ ముందున్న అతిపెద్ద సవాల్. ‘మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దండి.. లేదా పరీక్షలు పె�
Group-1 exam | గ్రూప్ -1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎలాగైనా సరే గ్రూప్-1 పరీక్షలను పూర్తి చేయాలని పట్టుదలకుపోయిన కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టు దిమ్మతిరిగేలా షాక్ ఇ