నూతన సంవత్సర వేడుకలు నియోజకవర్గ వ్యాప్తం గా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు కేక్ కట్ చేశారు.
Shashi Tharoor | మతం వ్యక్తిగతమని, రాజకీయ దుర్వినియోగం కోసం కాదని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoo) అన్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదన
వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శనివారం మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలు, గ్రామాల్లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తగా, ఆలయాలు కిటకిటలాడాయి.
China Jeeyar Swamy | దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని అవి మనిషిలో మంచి పరివర్తన తెచ్చే నిలయాలు కావాలని త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy )అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మూలవిరాట్ �
Temples | దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. రకరకాల పూలతో ఆలయాలన్నింటినీ చూడచక్కగా అలంకరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల�
రాష్ట్రంలో ధూప దీప నైవేద్య పథకం కింద 2023-24 బడ్జెట్ నుంచి రూ.18,81,30,000 విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6,271 ఆలయాలకు నెలకు రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన�
CM KCR | స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆలయాలను నిర్మించిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ పాలనలో ఆ అద్భుతం ఆవిష్కృతమైంది. నరసింహ, స్కాంద, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాల్లో ఎంతో ప్రశస్తి కలిగ�
దేవాలయాల అభివృద్ధితో పాటు బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంటలోని ప్రలవిగార్డెన్�
రాష్ట్రంలో మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్) వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271కి చేరింది.
రహదారి విస్తరణ కష్టాలకు ఓ ఆలయం పరిష్కారం చూపింది. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్డు వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే తాడ్బన్ సమీపంలోని మోచీ కాలనీ వద్ద వెలిసిన దండు �
కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులతో రాష్ట్రంలో కొత్తగా 130 ఆలయాల నిర్మాణం చేపట్టనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. తన అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన సీజీఎఫ్ కమి�
గుడి తర్వాత చెప్పుకోవలసింది బడి. చెప్పాలంటే, పిల్లలందరికీ సరదా. బడిలో పంతులమ్మలు చెప్పే విషయాలు వినసొంపుగా ఉంటాయి. ఎప్పుడూ పాఠాలతో కుస్తీ పట్టే పిల్లలు మార్పును కోరుకుంటారు. ఊరంతా తిరిగి పూలను సేకరించి, �