Temples | దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. రకరకాల పూలతో ఆలయాలన్నింటినీ చూడచక్కగా అలంకరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల�
రాష్ట్రంలో ధూప దీప నైవేద్య పథకం కింద 2023-24 బడ్జెట్ నుంచి రూ.18,81,30,000 విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6,271 ఆలయాలకు నెలకు రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన�
CM KCR | స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆలయాలను నిర్మించిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ పాలనలో ఆ అద్భుతం ఆవిష్కృతమైంది. నరసింహ, స్కాంద, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాల్లో ఎంతో ప్రశస్తి కలిగ�
దేవాలయాల అభివృద్ధితో పాటు బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంటలోని ప్రలవిగార్డెన్�
రాష్ట్రంలో మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్) వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271కి చేరింది.
రహదారి విస్తరణ కష్టాలకు ఓ ఆలయం పరిష్కారం చూపింది. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్డు వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే తాడ్బన్ సమీపంలోని మోచీ కాలనీ వద్ద వెలిసిన దండు �
కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులతో రాష్ట్రంలో కొత్తగా 130 ఆలయాల నిర్మాణం చేపట్టనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. తన అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన సీజీఎఫ్ కమి�
గుడి తర్వాత చెప్పుకోవలసింది బడి. చెప్పాలంటే, పిల్లలందరికీ సరదా. బడిలో పంతులమ్మలు చెప్పే విషయాలు వినసొంపుగా ఉంటాయి. ఎప్పుడూ పాఠాలతో కుస్తీ పట్టే పిల్లలు మార్పును కోరుకుంటారు. ఊరంతా తిరిగి పూలను సేకరించి, �
Minister Errabelli | సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చింది. రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక తెలంగాణగా మారుస్తున్నారు. యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని పునః నిర్మించి చారిత్రాత్మక కార్య�
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. మన నిధులు మనకే ఖర్చు చేస్తుండడంతో ఆలయాలు, దేవాదాయ శాఖ కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇందుకు వరంగల్లో నిర్మించిన ధార్మిక భవనే నిలువ
శ్రావణమాసాన్ని పురసరించుకుని జిల్లా కేంద్రంలో ని వివిధ ఆలయాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వరలక్ష్మీ అమ్మవారికి అ ష్టోత్తర కుంకుమార్చన, నైవేద్యం చెల్లించి