సర్వమత సౌరభమైన ఉమ్మడి జిల్లా ఆధ్యాత్మిక ఖిల్లాగా వెలుగొందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడంతో జిల్లా ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిరాదరణకు గురైన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి అభివృద్ధి చేసింది. ధూపదీప నైవేథ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది.
స్వరాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిర్పెల్లి(హెచ్) గ్రామం లో నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట్ ఎస్పీ రోడ్డు హనుమాన్ దేవాలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించ�
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) పరిధి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. రానున్న రోజుల్లో తిరుమల తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున విస్తరించేందుకు దృష్టి సారించ�
తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్నది. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయం పనులు పూర్తయి భక
స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం దర్శి�
Tealngana | ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణకు నడుం బిగించింది.
ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్నది. చార్ధామ్లో భాగమైన యమునోత్రి ఆలయాన్ని ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12.41కి తెరవనున్నట్లు యమునోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేశ్ ఉనియల్ తెలిపారు.
Minister Indrakaran reddy | తెలంగాణ వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు. రూ.12 వందల కోట్లతో యదాద్రి (Yadadri) ఆలయ పునర్నిర్మింపజేశా
నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ సమీపంలో తనకు భూములున్నట్టు నిరూపిస్తే, వారికే రాసిస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు.
నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో వివిధ ఆలయాలాభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.