Minister Errabelli | సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చింది. రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక తెలంగాణగా మారుస్తున్నారు. యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని పునః నిర్మించి చారిత్రాత్మక కార్య�
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. మన నిధులు మనకే ఖర్చు చేస్తుండడంతో ఆలయాలు, దేవాదాయ శాఖ కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇందుకు వరంగల్లో నిర్మించిన ధార్మిక భవనే నిలువ
శ్రావణమాసాన్ని పురసరించుకుని జిల్లా కేంద్రంలో ని వివిధ ఆలయాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వరలక్ష్మీ అమ్మవారికి అ ష్టోత్తర కుంకుమార్చన, నైవేద్యం చెల్లించి
Lords of Deccan చరిత్ర పుటల్లో తప్పొప్పులు, సవరింపులు ఉండొచ్చు. కానీ, కాలపరీక్షను తట్టుకొని నిలబడిన ఆలయాలు మాత్రం నిఖార్సయిన చరిత్రకు నిలువుటద్దంలా నేటికీ దర్శనమిస్తాయి. యువ రచయిత అనిరుధ్ కనిసెట్టి రాసిన ‘లార్�
రైతులకు రుణమాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్ పేరిట అన్ని డీడీఎన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు.
కొత్తపల్లి పట్టణ పద్మశాలీ మార్కండేయ గుడి అభివృద్ధికి సహకారమందిస్తానని పౌర సరఫరాల, బీసీ సంక్షేమశాఖల మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పద్మశాలీ సంఘం జిల్లా గౌ�
యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో
MLA Krishna Rao | దేశంలో ఎక్కడా లేనివిధంగా దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు అందించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ( Mla Krishna Rao) అన్నారు.
ఆస్కార్ అవార్డుల వేడుకల నేపథ్యంలో దాదాపు మూడు నెలలు విదేశాల్లో గడిపిన అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నారు. గత నెల రోజులుగా తమిళనాడులోని సుందరమైన పర్
Devotional | నదులు, సముద్ర తీరంలో వెలిసిన ఆలయాలు తీర్థాలు. గోదావరి తీరంలోని కాళేశ్వరం, భద్రాచలం, గంగానది ఒడ్డున ఉన్న వారణాసి, సముద్రం ఒడ్డున ఉన్న గోకర్ణం, రామేశ్వరం తదితర పుణ్యధామాలు తీర్థాలకు ఉదాహరణ.
ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఫ్యాబ్ సిటీ ఉన్న వేంకటేశ్వర స్వామి ఆల�
హుజూరాబాద్, జమ్మికుంటలోని ప్రముఖ ఆలయాల్లో చోరీ జరిగింది. హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కేసీ క్యాంపులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వెంకటాద్రినగర్ శ్రీపద్�