కొండగట్టు అంజన్న ఆలయంలో మరో ఇద్దరు ఆలయ పర్యవేక్షకులపై చర్యలకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా సెక్యూరిటీ గార్డులను నియమించి, నేరుగా జీతాలు చెల్లించిన వ్యవహారం నేరుగా అప్పటి కలెక్టర్ వద్దకు వెళ్
MLA Bandari | ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను(Temples) అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) పేర్కొన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్లో ని�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. రైతులు ఉదయాన్నే తమ పంటపొలాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
MLA Rajashekar Reddy | మల్కాజిగిరి డివిజన్ మూడుగుళ్ల సమీపంలోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీవిశ్వనాథ్ దేవాలయంలో గురువారం గాలి గోపురం(Galigopuram) నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rashekar Reddy) శంఖుస్థాపన చేశారు.
Minister Poguleti | తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా రాష్ట్రంలో దేవాలయాల(Temples) అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Poguleti )అన్నారు.
తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 రామాలయ�
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో శుక్రవారం కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. రామగిరిలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆండాళ్ అమ్మవ�
రాష్ట్రంలోని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఆటంకం ఏర్పడింది. దీంతోపాటు అర్చకులు, అర్చక ఉద్యోగులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొంతకాలంగా వేతనాలు నిలిచిపోయాయి. దీంతో అర్చ