ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. రైతులు ఉదయాన్నే తమ పంటపొలాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
MLA Rajashekar Reddy | మల్కాజిగిరి డివిజన్ మూడుగుళ్ల సమీపంలోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీవిశ్వనాథ్ దేవాలయంలో గురువారం గాలి గోపురం(Galigopuram) నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rashekar Reddy) శంఖుస్థాపన చేశారు.
Minister Poguleti | తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా రాష్ట్రంలో దేవాలయాల(Temples) అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Poguleti )అన్నారు.
తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 రామాలయ�
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో శుక్రవారం కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. రామగిరిలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆండాళ్ అమ్మవ�
రాష్ట్రంలోని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఆటంకం ఏర్పడింది. దీంతోపాటు అర్చకులు, అర్చక ఉద్యోగులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొంతకాలంగా వేతనాలు నిలిచిపోయాయి. దీంతో అర్చ
నూతన సంవత్సర వేడుకలు నియోజకవర్గ వ్యాప్తం గా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు కేక్ కట్ చేశారు.
Shashi Tharoor | మతం వ్యక్తిగతమని, రాజకీయ దుర్వినియోగం కోసం కాదని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoo) అన్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదన
వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శనివారం మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలు, గ్రామాల్లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తగా, ఆలయాలు కిటకిటలాడాయి.
China Jeeyar Swamy | దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని అవి మనిషిలో మంచి పరివర్తన తెచ్చే నిలయాలు కావాలని త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy )అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మూలవిరాట్ �