Hindu Temples | ఇవాళ సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కక్కరవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి ప్రతిష్ఠాపన మహోత్సవాలకు శ్రీ1008 మహామండలేశ్వర్ మహంత్ సిద�
Karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : దేవాలయాలు మానవతా వికాస కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని, ప్రజలకు జీవకోటికి సేవలందించే విధంగా మన పూర్వీకులు ఆలయాలను రూపొందించారని జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ జాతీయ అధ్యక్షుడు
Donation | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి, శివాలయాల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేత హరి కిషన్ నాయక్ రూ.లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.
ఆలయాల అభివృద్ధికి జనసేన నేత మేకల సతీశ్రెడ్డి ఆదివారం విరాళం అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు ఆలయాల అభివృద్ధికి ఆయన ఈ విరాళాలు అందించారు.
దొంగతనాలను అరికట్టడంలో భాగంగా వనపర్తి జిల్లాలోని (Wanaparthy) ఖిల్లా ఘనపూర్ మండలంలో ఉన్న గ్రామపంచాయతీలు, తండాల్లోని 63 దేవాలయాలకు డిజిటల్ తాళాలు అమర్చారు. ప్రజలు కాడా తమ ఇండ్లకు డిజిటల్ తాళాలను బిగించుకోవాల�
ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చేయటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కే వాటిలో ప్రదక్షిణ కూడా ఒకటి. జాతకరీత్యా �
Chandippa Sri Marakata Shivalinga Someshwara Swamy Temple | శివలింగం.. పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఆ మరకత లింగం కొలువై ఉన్న చంద�
హిందూ దేవాలయాల్లో ప్రముఖులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, భగవంతుడిని ప్రత్యేకంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం, వీఐపీ దర్శనాల కోసం అదనపు రుసుమును వసూలు చేయడం ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్�
రాష్ట్ర ప్రభుత్వం ప్యారడేజ్ నుంచి శామీర్పేట వరకు చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్తో కంటోన్మెంట్ వ్యాప్తంగా సుమారు 25 దేవాలయాలు కూల్చివేతకు గురవుతున్నాయని, తద్వారా విలువైన చారిత్రక సంపదను కోల్పోతా�
Brahmanandam | టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు