పాకిస్థాన్కు చెందిన లష్కరే తాయిబా ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రార్థనా మందిరాలు, చారిత్రక ప్రదేశాలపై ఉగ్ర దాడి చేసేందుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించార
Lashkar-e-Taiba: ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఐఈడీల ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ పేలుళ్ల�
శివపూజకు వేళయింది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచీ పూజల్లో తరించి ఆలయంలో మహాదేవున్ని దర్శించి, రాత్రంతా జాగారం చేసేందుకు భక్తజనం సిద్ధమైంది. కాగా, ఎములాడలో శివరాత్రి జాతర ప్రారంభమైంది.
Rayapole Mandal | రాయపోల్ మండల కేంద్రంలోని శ్రీ ఉమా పార్టీవేశ్వర ఆలయంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం. పుష్పాలంకరణ. బిల్వార్చన. మంగళ హారతి. మంత్రపుష్పం. తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయ�
భారతీయ చరిత్రలో అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రం పై 1026 జనవరిలో గజిని మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు చే�
రాష్ట్ర ప్రభుత్వ ధూప దీప నైవేధ్య పథకంలో మంథని నియోజకవర్గం లోని 24 ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ చేర్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశార�
New Year 2026 | కొత్త సంవత్సరం (New Year 2026) దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు (Devotees) ఆలయాలకు పోటెత్తుతున్నారు.
దేవాలయం అనగానే దేవుడితోపాటు దైవసన్నిధిలో వినిపించే వేదపారాయణంతోనే ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో అలాంటి వేదపారాయ ణం కరువైంది. పారాయణం చేసేందుకు వేదపం
దారి మైసమ్మ గుళ్లను కూల్చినప్పటి నుంచే తమ డివిజన్లో అరిష్టంతో ఇంటింటికి విష జ్వరాలతో బాధపడుతున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ పేర్కొన్నారు. ఫైవ్-ఇంక్లైన్ బస్తీ ప్రజల విన్నపం మేరకు ఆ �