Corporator Bonthu Sridevi | చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని, డివిజన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీద�
ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చెయ్యటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కుకునే మొక్కుల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. �
ప్రతీ దేవాలయంలో నిత్య దీపారాధన జరిపించాలని చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులు, నర్సాపూర్ సంజీవనీ ఆంజనేయ స్వామి వ్యవస్తాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ అన్నారు.
MLA Mallareddy | అన్నోజిగూడలోని కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శనివారం బీఆర్ఎస్ నాయకులు, గౌడ కులస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయాల్లో పనిభారం పెరగడం, అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగుల నియామకాలకు దేవాదాయ శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఆ శాఖ ముగ్గురు అ�
Govt Schools | ఇవాళ చేర్యాల మండలంలోని నాగపురి గ్రామంలో ముందస్తు బడిబాట, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్, ఉల్లాస్ , హ్యాపీ ప్లే స్కూల్ తదితర విద్యా సంబంధ బహుళ కార్యక్రమాలను నిర్వహించారు.
సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని భావి తరాలకు తెలియ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. భోరజ్ మండలంలోని సిర్సన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక మాత ఆలయ విగ్రహ ప్రతిష్
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు హయంలో రాష్టంలో ఆలయాల నిర్మాణాలను పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన అభివృద్ధికి కృషి చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
Preity Zinta: గుళ్లకు వెళ్లినంత మాత్రాన బీజేపీలో చేరినట్లు కాదు అని నటి ప్రీతీ జింతా అన్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత భారతదేశ విలువ మరింత తెలిసి వచ్చిందన్నారు. ఎక్స్ అకౌంట్లో ప్రీతి కొన్ని ట్వీట్ల
MLC Kalvakuntla Kavitha | శనివారం కూచారం గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూచారం హనుమాన్�
Hindu Temples | ఇవాళ సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కక్కరవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి ప్రతిష్ఠాపన మహోత్సవాలకు శ్రీ1008 మహామండలేశ్వర్ మహంత్ సిద�
Karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : దేవాలయాలు మానవతా వికాస కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని, ప్రజలకు జీవకోటికి సేవలందించే విధంగా మన పూర్వీకులు ఆలయాలను రూపొందించారని జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ జాతీయ అధ్యక్షుడు