ముంబై చెంబూర్లో రాజ్ కపూర్ బంగ్లాను గ్రోద్రెజ్ సంస్థ సొంతం చేసుకున్నది. రాజ్ కపూర్కు చెందిన ఆర్కే స్టూడియోస్ను కూడా ఇదే సంస్థ 2019 లో కొనుగోలు చేసింది.
పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అంగీకరించారు. ఐఎంఎఫ్ రుణం తీసుకోవడం కాకుండా మనకు మనంగా దానికి పరిష్కారం వెతకాలని ఆయన సూచించారు.
తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసులు పనిచేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశంసించారు.
ప్రతి ఒక్కరూ దైవ చింతనను అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
కరోనా వ్యాప్తి అనంతరం క్యాన్సర్ పేషెంట్లు పెరిగారని బాబా రాందేవ్ చెప్పారు. అలాగే, చూపు సమస్యలు, వినికిడి సమస్యలు కూడా పెరిగాయని తెలిపారు. గోవాలో సీఎం సావంత్తో కలిసి మిరామార్ బీచ్లో యోగా శిబిరంలో పా�
వేరే దేశం నుంచి బల్గేరియా వస్తూ 18 మంది వలసదారులు మృతిచెందారు. మరో 22 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరంతా ఓ దేశం నుంచి బల్గేరియా వస్తూ ఇలాంటి దుస్థితికి లోనైట్లు తెలుస్తున్నది.
మరోసారి వినియోగదారులను బాదేందుకు ట్విట్టర్ సిద్ధమైంది. ఈసారి భద్రత పేరు చెప్తున్నది. ఇందుకు నెలకు రూ.910 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లూ సబ్స్క్రిప్షన్ పేరిట రూ.650 వసూలు చేస్తున్నది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఎన్ని అవాంతరాలు వచ్చినా పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు.
నాలుక రంగును బట్టి మన ఆరోగ్యాన్ని గుర్తుపట్టొచ్చు. నాలుక తెలుపు రంగులోకి మారిందంటే తీవ్రమైన వ్యాధులు ఉన్నాయని అనుమానించాలి. నాలుక రంగు మార్చుకునేందుకు పోషకాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అన్ని క్యాన్సర్ల కన్నా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలో పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో లంగ్ క్యాన్సర్ను గుర్తించడం ఎలా? ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో ముందస్తుగా ఎలాంటి లక్షణాలు
తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ను రూ. 50 వరకు అమ్ముకోవొచ్చన్న కేంద్ర ఈ ఆర్ సీ నిర్ణయం పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.