Manish Sisodia | మద్యం లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను సీబీఐ (CBI) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన్ను సీబీఐ అధికారులు (CBI) విచారించారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా (Manish Sisodia) మీడియాతో మాట్లాడుతూ తనను సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ను దారి మళ్లించారు.
उन्हें मालूम पड़ गया!
भाजपा का काल, अरविंद केजरीवाल
उनकी देश को बांटने की दुकान सिर्फ़ AAP बंद कर सकती है
दिल्ली Punjab के बाद, Gujarat में AAP ने उम्मीद की खिड़की खोल दी है
दिल्ली में BJP का MCD में डेढ़ दशकों का शासन, AAP ने ख़त्म किया
—@dilipkpandey #ModiFearsKejriwal pic.twitter.com/LFLAiLWUE2
— AAP (@AamAadmiParty) February 26, 2023
అంతకుముందు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు ఈ నెల 19న హాజరు కావాలని మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను సీబీఐ (CBI) అధికారులు కోరారు. తానే ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమైనందున తనకు సమయం ఇవ్వాలని సీబీఐ (CBI) అధికారులను మనీశ్ సిసోడియా (Manish Sisodia) కోరారు. దీనికి అంగీకరించిన సీబీఐ (CBI) అధికారులు ఆదివారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆదివారం ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ (CBI) అధికారులు ప్రకటించారు.
Senior AAP leader and Delhi Mayor Dr.@OberoiShelly Addressing an Important Press Conference | LIVE https://t.co/PdjVNupEYS
— AAP (@AamAadmiParty) February 26, 2023
లిక్కర్ స్కామ్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ (CBI) అధికారులు ఏడుగురి పేర్లు నమోదు చేశారు. కానీ ఆ చార్జిషీట్లో మనీశ్ సిసోడియా (Manish Sisodia) పేరు లేకపోవడం గమనార్హం. లిక్కర్ స్కామ్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ (CBI) అధికారులు ఏడుగురి పేర్లు నమోదు చేశారు. కానీ ఆ చార్జిషీట్లో మనీశ్ సిసోడియా (Manish Sisodia) పేరు లేకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ టెండర్లు కట్టబెట్టారని మనీశ్ సిసోడియా (Manish Sisodia) పై అభియోగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ, సీబీఐ (CBI) 12 మందిని అరెస్ట్ చేశాయి.
#WATCH | AAP MP Sanjay Singh and other party leaders detained by Delhi Police for protesting outside CBI office.
Delhi Deputy CM Manish Sisodia is in CBI office for questioning in connection with liquor scam case. pic.twitter.com/nfdLJvdJ91
— ANI (@ANI) February 26, 2023
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) ను విచారిస్తున్న నేపథ్యంలో సీబీఐ (CBI) కేంద్ర కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. మనీశ్ సిసోడియాను విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు, 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆప్ ప్రముఖ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో 42 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు.
Senior AAP leader & Rajya Sabha Member @raghav_chadha Addressing an Important Press Conference | LIVE https://t.co/czU18x2N8D
— AAP (@AamAadmiParty) February 26, 2023