ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా నిందితులుగా ఉన్న ఢిల్లీ మద్యం పాలసీ కేసును ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ మనోజ్ జైన్ విచారించనున్నారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పు �
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ నుంచి తనను తప్పించాలని కోరుతూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ స్వరణకాంత శర్మ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలు�
Delhi Liquor Policy | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు శు�
ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం హర్షం వ్యక్తం చేస్తూ ‘సత్యం ఎప్
Arvind Kejriwal: లిక్కర్ కుంభకోణం కేసు నుంచి కేజ్రీవాల్, సిసోడియాలను డిశ్చార్జ్ చేశారు. ఆ కేసులో బలమైన సాక్ష్యాధారాలను చూపించలేదని ఢిల్లీ కోర్టు తన తీర్పులో చెప్పింది. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన�
Manish Sisodia | పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన కుంభకోణం కేసులో ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు (Senior leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఇవాళ ఏసీబీ ముందు హాజరుకానున్నారు.
AAP leaders | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేందర్ జైన్ (Satyender Jain) లకు ఢిల్లీకి చెందిన అవినీతి నిరోధక శాఖ (ACB) నోటీసులు జారీచేసింది. ఢిల్లీలోని స్కూల్ బిల్డింగులు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీత
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైయిన్లకు ఇవాళ ఢిల్లీకి చెందిన అవినీతి నిరోధక శాఖ సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో క్లాస్రూమ్ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జ�
Manish Sisodia | ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ (Satyendar Jain)లపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది.
గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో చిట్చాట్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్-బీజేపీ ఒప్పం�
Delhi Election Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది.