Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమ�
Supreme Court Judge :మనీష్ సిసోడియా కేసు నుంచి సుప్రీంకోర్టు జడ్జి తప్పుకున్నారు. ఆ కేసును పరిష్కరించనున్న ధర్మాసనం నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జూలై 15వ తేదీకి ఎక్సైజ్ శ�
Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) లో జైలుపాలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ (ఖudicial custody) ని మరోసారి పొడిగించారు.
మద్యం పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.
Delhi Excise Policy | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీని మే 31 వరకు పొడిగించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా రిమాండ్ గడువు ముగియడంతో సిసోడియాను కో�
Delhi Excise Policy Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.
కొత్తగూడెంలో సోమవారం బీజేపీ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సభ తుస్సుమంది. ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలిసారి వచ్చినప్పటికీ ప్రజలెవరూ రాలేదు.
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) మరోసారి ఢిల్లీ కోర్టు (Delhi Court)ను ఆశ్రయించారు.
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయ్యి గత ఏడాది కాలంగా తీహార్ జైల్లో ఉంటున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 15న తదుపరి విచారణ జరుగనుంది. ఈ
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి ఒక లేఖ రాశారు. ‘త్వరలో మిమ్ములందరినీ బయటికొచ్చి కలుస్తా’ అని �
బీఆర్ఎస్ నాయకురాలు కవిత కేసునే గమనించండి. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కేసులో ఆమె నిందితురాలు. ఆ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరిని నిందితు�
ఈడీ తనను అరెస్ట్ చేయడం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత తరఫున న్యాయవాది మోహిత్రావు సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్లో సుప్రీంకోర్టులో పిటి
ఆయన పేరు మనీశ్ సిసోడియా. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి. కేజ్రీవాల్ తర్వాత ఆమ్ఆద్మీ పార్టీలో రెండో కీలక నేత. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలు, సర్కారు బడుల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, ట్రాఫిక్