ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
CM KCR BIRTHDAY | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు గుండెలను హత్తుకునేలా ఉంటున్నాయని తెలంగాణ శాసన సభాపతిపోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
శ్రీ కలియుగ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
ప్రజల్లో తిరిగినోడు.. ప్రజల నాడి తెలిసినోడు.. ప్రజల గోసలు చూసినోడు.. ప్రజా సేవే ఊపిరిగా బతికినోడు.. అందుకే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నింటికీ పేదలే ప్రామాణికంగా ఉంటారు. చేయీకాలు కూడదీసుకొం టూ, అవరోధాలను అధిగమి�
Srisailam temple | శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోతున్నది.
integrated market | ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లలో సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
Kanti Velugu | కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, కార్యక్రమంలో లబ్ధిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత వహించాలని అధికారులను ఆదేశించారు.
బండి సంజయ్, రేవంత్రెడ్డిలపై ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు ధ్వజమెత్తారు. పిచ్చి మాటలు మానుకోవాలని హితవుపలికారు. లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
నటి స్వర భాస్కర్ యువ రాజకీయ నాయకుడు ఫహాద్ అహ్మద్ను పెండ్లాడింది. ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించింది. గత నెల 6 న పెండ్లి జరగ్గా.. ఇవాళ ఆ విషయాన్ని బయటపెట్టారు.
DGP Anjani Kumar | పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేయడంతో పాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గ్రామాల్లో విరివిగా పర్యటించాలని ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.