Indian Pitta | అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్పూర్ అర్బన్పార్క్లో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పక్షిని ‘ఇండియన్ పిట్ట’గా పిలుస్తుంటారు. చాలా రంగులతో అందంగా ఉంటుంది. రాలిపోయిన ఆకుల కింద ఉండే కీటకాలను తింటూ మన�
CM KCR | కరీంనగర్ మానేరు వాగులో స్నానాలు చేసేందుకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిం�
Bangladesh Explotion | చిట్టగాంగ్లోని ఓ ఆక్సిజన్ ప్లాంటులో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే.. తాజాగా బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ భవనంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు అక్�
Crime news | కొన్ని కేసుల్లో అక్కడి పోలీసులు బాధితులను బెదిరిస్తూ నిందితులకే కొమ్ముకాస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం ల�
Karimnagar | కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మానేరు నది (Manier)పై కొత్తగా నిర్మించిన తీగల వంతెన (Cable Bridge) వద్ద ఈత కోసం వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. సంఘటనా స్థలంలో మరో బాలుడు గల్లంతయ్�
Heart Attack | ఏపీలోని అనంతపురం జిల్లా( anantapuram distirict)లో విషాదం నెలకొని ఉంది. కబడ్డీ(kabaddi)) ఆడుతూ గుండెపోటుకు గురైన ఓ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి.
Yadagirigutta | యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం భారీగా ఆదాయం సమకూరింది. ఒక్కరోజే రూ. 22,61,887 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై మూడు కంపార్ట్మెంట్ల(compartments, )లో వేచియున్నారు.
Hyderabad | డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.67గ్రాముల ఎంఏడీఎంఏ డ్రగ్తో పాటు 27,170నగదు, ఆడి కారు, సెల్ఫోన్ తదితర రూ.49లక్షల విల