Geetha Singh | ప్రముఖ హాస్యనటి గీతా సింగ్ (Geetha Singh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో (road accident) మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఏపీ ఆర్టీసీ బస్ ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలయ్యింది.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్తచరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించిన పవిత్రమైన రోజు.. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా ఫిబ్రవరి 20న బిల్లును ఆమోదించింది
ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, లేకపోతే సిట్ సేకరించిన ఆధారాలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లు ఏడో రోజు శుక్రవారం గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తల్లి పాల ప్రాముఖ్యతను వివరించడం, వాటిని పాటించడంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి ప్రతిష్టాత్మకమైన బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అ�
కొందరు పుట్టుక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్తమానమే కాదు భవిష్యత్ తరాలకు, చరిత్రకు కారకులుగా మిగులుతారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.