ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Cantonment MLA Sayanna | సికింద్రాబాద్ కంట్మోనెంట్ భారత్ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.
ఒడిశాలోని ఓ హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థిని చనిపోయింది. మరో 25 మంది దవాఖాన పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. కలుషితాహారం వల్లనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఉత్తర కొరియాకు ధీటుగా దక్షిణ కొరియా సమాధానం చెప్తున్నది. అమెరికాతో కలిసి సంయుక్త వైమానిక విన్యాసాలు ప్రదర్శించి తామేం తక్కువ కాదని చెప్పకనే చెప్పింది. మరోవైపు జపాన్ కూడా అమెరికాతో కలిసి ఎయిర్ డ్రిల్�
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆరోగ్యం విషమించింది. అమెరికాకు మూడో అధ్యక్షుడిగా సేవలందించారు. 1978 లో ఆయన ఇండియాలో పర్యటించిన సందర్భంలో ఆయన పేరు ఓ గ్రామానికి స్థిరపడిపోయింది.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అనంతగిరి మండలం బూర్జ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి బొర్రా గుహల్లో శివరాత్రి వేడుకలు తిలకించారు
శివసేన పార్టీ పేరు, చిహ్నంపై ఈసీ నిర్ణయాన్ని థాక్రే వర్గం సుప్రీంకోర్టులో ఛాలేంజ్ చేయనున్నది. అటు షిండే వర్గం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నది. శివసేన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో మహారాష్ట్రలో రా
ఛత్రపతి శివాజీ మహారాజ్ భరత మాత ముద్దుబిడ్డ అని, ఆయన చరిత్ర స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మనం ఇండ్లలో వాడే సెంటెడ్ కొవ్వొత్తులు వెలుగుల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని మనలో చాలా మందికి తెలియదు. వీటిని వాడుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్య టానిక్కు (health tonic) గా పిలుచుకునే ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar)ను అధిక మొత్తంలో వినియోగించకుండా చూసుకోవాలి. దీనితో కూడా పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహాశివరాత్రి, వారాంతపు సెలవు దినాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న 24 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులకు స్వామి అమ్మవార్లు నంది వాహనంపై దర్శనమిచ్చారు.