మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా విషయం తెలుసుకున్న ప్రియురాలు సైతం పురుగుల మందు సేవించింది.
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
గర్భనిరోధకాలపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. మెడికల్ షాపుల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నది. మందుల దుకాణాలపై నిఘా పెట్టారు.
Earthquake | మధ్యప్రదేశ్లోని ఇండర్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇండోర్కు 151 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు నేషనల్
తెలంగాణ సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాజెక్టులను కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
గొడ్డు మాంసం తాను తింటానని, దీనితో పార్టీకేం ఇబ్బంది లేదని మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మౌరి వ్యాఖ్యానించారు. ఎన్పీపీతో పొత్తులేదని, వారి అవినీతి ఐదేండ్లలో చాలా పెరిగిపోయిందని చెప్పారు.
MLC Kavitha | ఈ నెల 25న ముంబయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023’ పేరుతో ఓ ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించనున్న.. ‘2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం’ అనే అంశంపై చర్చలో పాల్గొని
CM KCR | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా సాయన్న చేసిన సేవల�
నిరసనలు జరగకుండా ముందస్తుగా జిన్పింగ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్ వేళ ఆందోళన చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బీబీసీ తన నివేదికలో తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణలో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు.