Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమ�
Minister Gangula | క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సమాజ సేవను సామాజిక బ్యాధతగా గుర్తెరగాలని, ప్రజలకు సేవ చేయడమే పవిత్ర వృత్తిగా భావించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగునూర్లోని ప్రతిమ వైద్య �
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు �
అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నాం. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర�
పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అత్యంత వేగంగా అనుమతులివ్వడంలో యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది.
దేశంలో రోజు రోజుకీ ఆకలి కేకలు పెరుగుతున్నాయి. పేదోడికి బుక్కెడు బువ్వ దొరకడం లేదు. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 101వ స్థానం నుంచి 107 స్థానానికి దిగజారింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సాంకేతిక హాజరు విధానం అమలు మరోవైపు. వెరసి గ్రామీణ రైతులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
నాందేడ్ సభ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు వెల్లువలలా వచ్చి చేరుతున్నారు. ఆదివారం మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో శంభాజీ బ్రిగేడ్ నుంచి జహీర�
రాష్ట్రంలో తయారైన దుస్తులు అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్కు చేరటం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్నో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే అక్కడి మార్కెట్లోకి ప్రవేశించే వీలుంటుంది.
Dharmapuri | ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వామనాచార్యుల ఆద్వర్యంలో ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పుర్ణాహుతి అనంతరం శ్రీలక్ష్మీనరసింహ(యోగ, ఉగ్ర), వేంకటేశ్వరస్వామి,
Minister Jagadish Reddy | తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం విషయంలోనూ దేశానికే రోల్ మోడల్ అని విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా జర్నలిస్టుల కోసం నిర్వహించిన శిక్ష�
Nallari Kirankumar Reddy | కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్త�
Komuravelli | సిద్ధిపేటలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో 8వ ఆదివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాదాపు 50వేల మందికిపైగా తరలివచ్చి, మల్లన్నను దర్శ
Arya Janani | పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శమూర్తులని, వారి ప్రవర్తనతోనే పిల్లలు అన్ని విషయాలు నేర్చుకుంటారని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు. ఆదివారం రామకృష్ణ మఠంలో కన్