Mundra Port Heroin Case | గతేడాది సెప్టెంబర్లో అదానీకి చెందిన ముంద్రా పోర్ట్లో దాదాపు 3వేల కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో ద�
PCCF RM Dobriyal | పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ కొండగట్టులో పర్యటించారు. అటవీ ప్రాంతం పునరుద్ధరణ, అభివృద్ధికి తగు ప్రణాళికలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కొండగట్టు పరిసర ప్రాంతాల్లోని రెండు అటవీ బ్�
bomb threat | విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సాంకేతిక ఆధారాలతో పోలీసులు �
బీసీ ఆత్మగౌరవ భవనాలపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నెలాఖరు వరకు అన్ని భవనాలు టెండర్లు పూర్తి చేసి.. మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించార�
G20 | మార్చి 6, 7 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లుజన్ సదస్సు జరుగనున్నది. సదస్సుకు అన్ని జీ20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్ర
విధి నిర్వహణలో ఇన్నాళ్లు కాసులే కర్తవ్యంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి ఇప్పుడు గుబులు పట్టుకుంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కలవరం మొదలైంది
నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. పంట సాగుకోసం సబ్సిడీ ఇస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. దీంతో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతులు ప�
‘నేను మహిళను, ఒక మహిళను అట్లా అనవచ్చా?’ ఇది వైఎస్ షర్మిల వేసిన ప్రశ్న. అయితే ఆమె మాత్రం ఒక మహిళగా మాట్లాడుతున్నదా? ‘వాడు, వీడు, రారా, పోరా, కొజ్జా.. ఆయన విడాకులివ్వాలి.
ఓ చిరుద్యోగి తన యజమాని ఏటా ఓ ఐదువందలైనా జీతం పెంచనిదే పనిచేయడు. పట్నంలో ఆటోవాలా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మీటర్ చార్జీ పెంచేస్తుంటాడు. అడ్డమీద కూలీ కూడా అక్కడి అవసరాన్ని బట్టి తన కూలి రేటును తానే ని�
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో తిరుగుబావుటా ఎగురవేయించి, 2019లో అడ్డదారిలో అధికారం చేపట్టిన బీజేపీ సర్
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పోస్టు చేసిన ఓ లేఖ తాజాగా అడ్రస్కు చేరింది. 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి, స్టాంప్ డీలర్ ఓ స్వాల్డ్ మార్ష్ను వివాహం చేసుకొన్న తన దోస్తు కేటీ మార్ట్కు పోస్�