నగరంలోని అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
BalaKrishna-Taraka Ratna | నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ (Balakrishna) అంటే కోపిష్టి, ఆయన దగ్గరికి వెళ్తే కొడతాడు, తిడతాడు అని ఏవేవో వార్తలు వచ్చేవి. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ‘బాలయ్య ఎంత మంచివాడు’ అంటూ కథలు కథలుగా చెబ�
NIA | గ్యాంగ్స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం
దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం సుమారు 72 ప్రాంతాల్లో (72 locations)
ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది.
ఛత్తీస్గఢ్ బొగ్గు స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది
పురుషులు, మహిళలకు వివాహ వయసు విషయంలో ఏకరూపత ఉండేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని, పార్లమెంట్ నిర్ణయం తీసుకొంటుందని వె�
పోలవరం ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై నివేదిక అందజేసేందుకు రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్ర జల్శక్తిశాఖ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసింది. పోలవరం ప్రాజెక్టు, బ్యాక్వాటర్ ఎఫెక్ట్, ముంపు తదితర అంశాల�