Employment | రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి కల్పన(Employment Generation)కు పెద్దపీట వేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(MLA, Jogu Ramanna) అన్నారు.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ
Minister Jagadish Reddy | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీమిరెడ్డి నర్సింహ రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణలో ఆకలి కేకలు మటుమాయమయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మం�
SVB | అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు (SVB) ఇటీవల దివాళా తీసిన విషయం తెలిసిందే. బ్యాంకు కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన టిమ్ మయోపౌలోస్ (Timothy J Mayopoulos) మళ్లీ బ్యాంకులో డిపాజిట్లు చేయాలని డిపాజిటర్లను కోర
Gold Smuggling | బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నా కొందరు వ్యక్తులు పలు విధాలుగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతున్నారు. ఇప్పటికే పలువురు బ్యా�
Welfare | దివ్యాంగుల సంక్షేమానికి(welfare of disabled) ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (MLA Gandra Venkata Ramana Reddy)అన్నారు.
Funeral మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు (Vijaya Ramarao) అంత్యక్రియలు (Funeral) బుధవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మొదటిరోజు 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీ
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు గురించి ఘనంగా చెప్పుకొన్నది.. కానీ, ఫలితం మాత్రం శూన్యం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల నుంచి నల్�
Pawan Kalyan | పదేండ్ల క్రితం ఒకరితో మొదలైన జనసేన ప్రస్తానం.. ఈనాడు పులివెందులతో సహా రాష్ట్రమంతా 60.50 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలను సంపాదించాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
Pawan Kalyan | కుల మతాలకతీతంగా యువత అండగా నిలబడితే ఆంధ్రప్రదేశ్లో అండగా నిలిస్తే జనసేన అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.