త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి 81.10 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్-వామపక్షాలు చేతులు కలిపాయి. వచ్చే నెల 2 న కౌంటింగ్ చేపట్టనున్న
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇటుకలపాడు గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి భువనగిరి ఎంపీ హాజరయ్యారు. ఆ తర్వాత రాజకీయ విమర్శలు చేయడంతో దేవాలయానికి వచ�
Minister KTR | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయాబార కార్యాలయాల ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రికి లేఖ రాశార
ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో విషాదం చోటుచేసుకున్నది. ఇక్కడి ఓ గ్రామంలో కలశ యాత్ర కోసం తీసుకొచ్చిన ఏనుగు రెచ్చిపోవడంతో ఓ బాలుడు సహా ముగ్గురు మృతిచెందారు.
క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బీజేపీ నేత తల పగలగొట్టారు. సింధియా బంతిని దంచికొట్టగా క్యాచ్ పట్టేందుకు యత్నించిన నేత ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Ram Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును కోరారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
అల్ ఖైదా చీఫ్గా సైఫ్ అల్ అదెల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. అయితే, ఈయన నియామకంపై తాలిబాన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
తనను చంపేందుకు యూపీ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ స్వామిప్రసాద్ మౌర్య ఆరోపించారు. సాధువుల రూపంలో ఉన్న నేరస్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Minister Harish Rao | సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్
లోక్సభ సెక్రటేరియట్ నోటీసుకు రాహుల్గాంధీ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. అదానీ-మోదీల గురించి లోక్సభలో రాహుల్ వ్యాఖ్యానించగా.. ఎంపీల ఫిర్యాదు మేరకు నోటీసు ఇచ్చారు.
కుసుమ నూనె.. పోషకాలు ఎన్నింటినో కలిగి ఉండే ఈ నూనెను వంటల్లో ఉపయోగించవచ్చు. దీని వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపొచ్చు. శరీరం లావు తగ్గించుకోవచ్చు.
జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన
మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి నియామక పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలకు ఒక్కో పోస్టుకు ఇద్దరిని ఎంపిక
ఐసీసీ తప్పిదంతో టీమిండియా టెస్టుల్లో నంబర్ 1 కు చేరింది. తప్పిదాన్ని తెలుసుకుని సరిచేయడంతో తిరిగి ఆస్ట్రేలియా నంబర్1 కు వచ్చింది. ఎలా తప్పు జరిగిందనే దానిపై ఐసీసీ వివరణ మాత్రం ఇవ్వలేదు.