బెంగళూరులో జరిగే పింక్బాల్ టెస్టు కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే ఈ టెస్టులో భారత్ ఫేవరెట్ అని మాజీ ఆటగాడు సాబా కరీమ్ చెప్పాడు. శ్రీలంక బ్యాటింగ్లో అనుభవం లేదని, ఏంజెలో మాథ్యూస్�
రైల్వే స్టేషన్లో ఒంటరిగా దొరికిన ఒక పిల్లాడు.. ఆరేళ్ల తర్వాత తల్లిని కలిసేందుకు ఆధార్ కార్డు ఉపయోగపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో 2016 అక్టోబరు 21న ఒక బాలుడు ఒ�
ఖరీదైన క్రికెట్ పండుగ ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. ఈసారి ఛాంపియన్గా నిలిచే జట్టు ఏదో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మెగావేలం తర్వాత అన్ని జట్టూ సూపర్ జట్లలాగే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. చిన్నారి ప్రాణాలతో పోరాడుతుంటే.. తల్లి ఏడుస్తూ చూడటం, రైల్వే స్టేషన్లో ఒంటరై పోయిన పసివాడు, బాంబు షెల్టర్లలో కూర్చొని తమ ప్రాణాలు కాపాడాల�
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని అరచేతిపై ఆడించిన నేత నవజోత్ సింగ్ సిద్ధూ. ఒక విధంగా ఆయన కోసమే మాజీ సీఎం అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసింది. అంతలా పార్టీ అధిష్ఠానం వద్ద పరపతి సంపాదించ
సిద్ధిపేట : తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులను నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బుధవారం మూ
రష్యా సైనిక చర్యలతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. తమకు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని చాలా రోజులుగా కోరుతోంది. తమకు మద్దతుగా నిలవాలని, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని డిమా
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైంది. ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు 20 చోట్ల విజయం సాధించగా.. మరో 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 47 స్థానాల్లో గెలుపొందిన ప్రభుత్వాన్ని
గోవా ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లు సాధించింది. ఇక్కడ మొత్తం 40 సీట్లు ఉండగా.. బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో ఇక్కడ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీఎ
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న పంజాబ్లో కూడా ఆ పార్టీ మట్టి కరిచింది. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ నోరు విప్ప�
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు రోజురోజుకూ ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వీటిని యుద్ధ నేరాలుగా పరిగణించాల
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం వైపు దూసుకెళ్తున్నా.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం న�
పంజాబ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ను కూడా మట్టికరిపించింది. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచన అభ్యర్ధులందరిలోకీ పెద్దవాడు. ఇప్పటి వరక
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి యూకే సాయుధ దళాల మంత్రి జేమ్స్ హెప్పే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో రష్యా దళాలు వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాల)కు పాల్పడుతున్నాయని యూరప్ దేశాలు వాదిస్తున్న సంగతి తెలి