శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాలు పడుతోంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ వీధులన్నీ కిటకిటలాడగా.. శివన్నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక, మహా
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. అంతకుముందు లంక కెప్టెన్ దాసున్ షానక (19 బంతుల్లో 47 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్తో భారత్ ముందు 184 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ పిచ్పై �
ఆరంభంలో భారత బౌలర్లు వేసిన పదునైన బంతులను ఆడటానికి ఇబ్బంది పడిన లంక బ్యాటర్లు.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నారు. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లంతా భారత బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో పాథ�
హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలోని ఎమ్మెల�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ వ్యూహాలు పక్కా అమలవుతున్నాయి. అతను స్పిన్నర్లను రంగంలోకి దించిన వెంటనే జడేజా, చాహల్ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బంతి అందుకున్న హర్షల్ కూడా మరో వికెట్ తీశాడు. డ
స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసి.. పది ఓవర్లకు లంకను 71/2 స్కోరు వద్ద నిలిపారు. ఆ తర్వాత మరోసారి బంతి అందుకున్న హర్షల్ పటేల్ తను కూడా తక్కువేమీ కాదని నిరూపించుకున్నాడు. 11వ ఓవర్ వేస
తొలి పవర్ ప్లే ముగిసిన తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడుతున్న దనుష్క గుణతిలక (38) పెవిలియన్ చేరాడు. భారత్తో జరుగుతున్న రెండో టీ20లో తొలి పవర్ప్లేలో భారత పేసర్ల బౌలింగ్లో స్వేచ్ఛగా ఆడలేకపోయిన గుణతిలక, నిస్�
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ అనుకున్నట్లే ఆరంభంలో పిచ్ స్వింగ్కు సహకరించింది. దీంతో భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరు మంచి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో లం�
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి స�
రెండో టీ20లో గెలిచి శ్రీలంకతో టీ20 సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మశాల వేదికగా రెం
హైదరాబాద్ : వరంగల్ కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ధ్రువీకరణపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లకు విశ్వవిద్యాలయం శనివారం నో�
హైదరాబాద్ : తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు చాలా బాగుందని కంపా నేషనల్ సీఈవో సుభాష్ చంద్ర ప్రసంశించారు. కంపా నిధులతో మంచి ఫలితాలను రాబడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, పట్టణ ప్రాంత అడవ�