బెంగళూరులో జరుగుతున్న శ్రీలంక-భారత్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని లంక పేసర్ సురంగ లక్మల్ ప్రకటించాడు. భారత్లో ఆడే సిరీస్ తనకు ఆఖరిదని సిరీస్ ప్రారంభానికి ముందే లక్మల్ ప్రకటించాడు. �
హైదరాబాద్ : జాతీయ లోక్అదాలత్లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా శనివారం జరిగిన లోక్అదాలత్లో రికార్డు స్థాయిలో 3,02,768 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 2,83,007 కేసులో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్ని వాదప్
బెంగళూరు టెస్టులో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపిస్తోంది. బ్యాటర్లంతా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత �
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లోని పోషియాన్లో ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఘటన అనంతరం భారీ సంఖ్యలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించ�
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్త
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థ�
అనూహ్యంగా టర్న్, బౌన్స్ అవుతున్న బెంగళూరు పిచ్పై భారత జట్టు పోరాడే స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (92) వీరోచిత పోరాటంతో 252 పరుగులు చేసిన భారత్.. లంకపై ఒత్తిడి పెంచింది. బౌలింగ్లో కూడా భారత జట్టు అదే తరహా ఒత�
ధర్మపురి : త్వరలో ధర్మపురి బ్రాండ్ పేరుతో బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. శనివారం మేడ్చల్ మండలం ఘనపూర్ వద్ద మమత బ్�
హైదరాబాద్ : ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కంది�
హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్ర�
ఐపీఎల్లో పవర్ ఫుల్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నాయకత్వానికి విరాట్ కోహ్లీ గతేడాది వీడ్కోలు పలికాడు. దీంతో ఆర్సీబీ పగ్గాలు ఎవరికి అందుతాయనే టెన్షన్ అభిమానులకు నిద్ర పట్టనివ్వలేదు. ఇ
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ మృతికి సీఎం కేసీఆ�
బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెర
నిజామాబాద్ : పాఠశాల విద్యే విద్యార్థికి పునాదిలాంటిదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం నస్రుల్లాబాద్ మండలం నెమిలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS) రూ.61 లక్