సాధారణంగా స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినపుడు హీరోయిన్లు నో చెప్పరు. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ సీనియర్ హీరోలతో నటించడానికి మాత్రం చాలా మంది హీరోయిన్లు నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. చిరంజీవి, �
కమెడియన్ సునీల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 200 సినిమాలకు పైగా నటించిన ఈయన.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కమెడియన్ గా నటించిన ఈయన.. ఆ తర్�
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 100 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కర్ణాటకలో ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఈ రోజుకు కూడా కంఠీరవ స్టేడియంకు వేల సంఖ్యలో అభిమానులు పునీత్ దర్శనం కోసం వస్త
హైదరాబాద్ : రాజోళిబండ డైవర్షన్ స్కీం చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే బోర్డు నేతృత్వంలోని టెక్నికల్ టీం ఆర్డీఎస్ ఆనికట్, సుంకేసుల బరాజ్, తుమ్మిళ్ల ల�
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని �
కొబ్బరిబొండంనుంచి నీళ్లు తీయాలంటే దాన్ని పదునైన కత్తితో కొట్టాలి. అది రిస్క్ కూడా. అందుకే ఈ బిజినెస్లోకి చాలా తక్కువ మంది వస్తుంటారు. అయితే, కత్తితో పనిలేకుండా కొబ్బరిబొండంను స్మార్ట్గా కొట్�
హైదరాబాద్ : రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్ రోడ్మ్యాప్ నివేదికను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు �
భారత్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ కాన్పూర్ చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన దేశంలో కరోనా నాలుగో వేవ్ త్వరలోనే రాబోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింద�
హైదరాబాద్ : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మార్చి 11వ తేదీకి వాయిదాపడింది. వాస్తవానికి సమావేశం 4వ తేదీన జరుగాల్సి ఉండగా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అదే రోజు పోలవరం పర్యటనకు వస్తున్నారు. ఈ �
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచుల్లోనూ ఆడిన రోహి�
హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు (Forest Affairs)గా రిటైర్డ్ పీసీసీఎఫ్ శోభ సోమవారం నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారన�
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లకు గొప్ప అవకాశాలున్నాయ�
ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో తలకు గాయమైన టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. ప్రపంచకప్ టోర్నీకి అందుబాటులో ఉంటుందని సమాచారం. సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్లో షబ్నీమ్ ఇస్మా�
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు పెద్ద షాక్ తగిలింది. 2016 రియో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచిన ఆమె.. 2021 టోక్యో ఒలింపిక్స్కు దూరమైంది. కరోనా కారణంగా ఒలింపిక్ క్వాలిఫైయర్ల�