పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా చేస్తారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తండ్రి కూడా అలాంటి వాడే. అమెరికాలో హాయిగా ఉంటున్న అతను.. తన కుమార్తె కోసం యుద్ధక్షేత్రంగా మారిన ఉక్రెయిన్ చేరుకున్నాడు
తొలి ఇన్నింగ్స్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్న మయాంక్ అగర్వాల్ (22).. రెండో ఇన్నింగ్స్లో కూడ నిరాశపరిచాడు. రోహిత్తో కలిసి శుభారంభం ఇచ్చినట్లే కనిపించిన మయాంక్.. ఎంబుల్డెనియా వేసిన �
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణమూర్తి
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో విండీస్ జట్టు చెమటోడ్చింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ జట్టు 311 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా విండీస్ జట్టు 375 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (121) , కె
టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అంది�
బెంగళూరు టెస్టులో భారత పేసర్లు అదరగొడుతున్నారు. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బుమ్రా, షమీ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86/6 స్కోరుతో నిలిచిన ఆ జట్టు.. రెండో రోజు ఆట మొదలు పెట్టింది. బుమ్రా
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అవుటైన తీరు క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని కన్నా ఎక్కువగా లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్కవెల్ల చేసిన పని చర్చనీయాంశ
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మెదక్లో పర్యటించారు. ఇక్కడ 4 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను నిర్మించనున్నారు. వీటికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్
టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శనివారం నాడు ఒక అభిమాని కరెన్సీ నాణెలతో కవిత ముఖచిత్రాన్ని తయారు చేసి జ
టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శనివారం నాడు ఒక అభిమాని కరెన్సీ నాణెలతో కవిత ముఖచిత్రాన్ని తయారు చేసి జ
అనారోగ్యంతో మరణించిన ప్రముఖ సినీ గేయరచయిత కందికొండ యాదగిరి భౌతికకాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఫిలిం ఛాంబర్లో కందికొండ భౌతికకాయాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఇక్కడకు చేరుకున�
ఉక్రెయిన్లో చాలా చిన్న చిన్న నగరాలు ధ్వంసమైపోయాయని, అవి ఇక లేవని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆ దేశంపై రష్యా దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ య
భయంరకమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది. జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర�
ఒక గోడౌన్లో అంటుకున్న మంట ఉగ్రరూపం దాల్చింది. 12 గంటలుగా అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నా ఈ మంటలు ఆరలేదు. ఈ ఘటన కోల్కతాలోని మెహర్ అలీ లేన్లో జరిగింది. టాంగ్రా ఏరియాలోని ఒక గోడౌన్లో మంటలు అంటుకున్నాయి. ఈ
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ జబల్పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఎయిర్ అలయన్స్ విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నది. కిందకు దిగే క్రమంలో విమానం.. రన్వే నుంచి ప్రమాదవశాత్తు పక�