కోహ్లీ కెరీర్లో అరుదైన మైలురాయిలా నిలిచే 100వ టెస్టుపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) యూ టర్న్ తీసుకుంది. శ్రీలంకతో జరిగిన చివరి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన పీసీఏ.. మొహాలీ టెస్టుకు మాత్�
టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. సారధిగా తన టర్మ్ను అద్భుతంగా ప్రారంభించాడు. స్వదేశంలో జరిగిన న్యూజిల్యాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీసులను క్లీన్స్వీప్ చేసి ఘనంగా కెప్టెన్సీ బాధ్యతలను స్వీక�
శ్రీలంకతో టీ20లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. రెండు టెస్టుల సమరానికి సిద్ధమవుతోంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత జట్టుకు ప్రత్యేకం. ఎందుకంటే ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. అల�
వేములవాడ : పట్టణంలోని కేదారేశ్వర ఆలయం సమీపంలో నిలిపి ఉన్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి
హైదరాబాద్: అతడో యువ షూటర్. చెదరని గురితో లక్ష్యాన్ని చేధించడంలో దిట్ట. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటే నైజం. కానీ ఆర్థిక సమస్యలే అతడికి ప్రతిబంధకాలయ్యాయి. సత్తాచాటాలని ఉన్నా.. డబ్బుల్లేక ఇబ్బందుల�
సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాల్లో పాశ్చాత్య దేశాలు మిలటరీ స్థావరాలు ఏర్పాటు చేయకూడదని రష్యా తేల్చిచెప్పింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావరోవ్ చెప్పినట్లు సమాచారం. రష్యాకు చెందిన �
ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఒక మంచి తలనొప్పి వచ్చింది. ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ చూపిస్తుండటంతో ఆడే 11 మందిలో ఎవరికి చోటివ్వాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదే విషయంపై టీమిండియ�
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. చేవెళ్ల వద్ద 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని
న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1.33లక్షల కోట్లు వసూలయ్యాయని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది మార్చితో పోలిస్తే 18శాతం ఆదాయం పెరిగిందని పెరిగింది. ఫిబ్రవరి 2020తో �
హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచిందని తమిళనాడుకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసించారు. మంగళవారం బేగంపేటలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాలో తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటప
ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా మొహాలీ వైపే. ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగిసిందో లేదో.. మోడర్న్ క్రికెట్ లెజెండ్లలో ఒకడైన కోహ్లీ 100వ టెస్టుకు మొహాలీ ముస్తాబైంది. లంకతో జరిగే తొలి టెస్టే
ఉక్రెయిన్పై ఉన్నట్లుండి యుద్ధం ప్రకటించిన రష్యాను ప్రపంచ దేశాలన్నీ తప్పుబడుతున్నాయి. కానీ ఈ సంక్షోభం పైకి కనిపించేంత సులభంగా అర్ధమయ్యేది కాదని పలువురు నిపుణులు అంటున్నారు. తాజాగా సిరియా దేశ విదేశాంగ