ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో గూగుల్, ట్రిప్అడ్వయిజర్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యాలోని పలు రెస్టారెంట్లకు సంబంధించిన రివ్యూ సెక్షన్లో నెటిజన్లు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఫొటో
ట్యాక్సీలో కూర్చున్న కస్టమర్లు ఎటు వెళ్లమంటే అటు వెళ్తున్నాడా క్యాబ్ డ్రైవర్. అలా అలా ఊరి చివరన వెహికిల్స్ ఎక్కువగా లేని రోడ్డుపైకి తీసుకెళ్లిన కస్టమర్లు.. అక్కడ కారు దిగేసి డ్రైవర్ను బెదిరించారు. అతని
శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్�
ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి కోర్టు షాకిచ్చింది. ఒక భారతీయుడి ఐఫోన్ రిపేర్ చేయలేకపోయినందుకు రూ.92 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతీక్ అంజుమ్ (26) అనే యువకుడికి అతని సోదరు�
మహిళల క్రికెట్ ప్రపంచకప్ మొదలైన సందర్భంగా గూగుల్ సంస్థ ఒక డూడుల్ సృష్టించింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు మహిళల ప్రపంచకప్ 12వ ఎడిషన్ మొదలైంది. ఈ సందర్భంగా ఆరుగురు ప్లేయర్లు క్రికెట్ ఆడుతున్న డూడుల్ను గూగుల
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు కుదురుకోలేకపోతున్నారు. ఆరంభంలోనే మయాంక్ (33), రోహిత్(29) త్వరగా అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ (45), హనుమ విహారి (58)పై పడింది. వీ
వరంగల్ : మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరిట పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయ�
హైదరాబాద్ : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయనే రాశారంటూ వెలుగులోకి వచ్చిన లేఖ.. ఆయన్ని కొడుతూ.. ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితు
హైదరాబాద్ : రాజకీయ నేతలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ అయ్యింది. కొన్ని రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, పోలీస్లపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని తెచ్చే
హైదరాబాద్ : ప్రత్యేక పద్దు చట్టం-2017 కింద గిరిజన జనాభాకు అనుగుణంగా ఆయాశాఖలను కేటాయించిన నిధులను సద్వినియోగం చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం దామోదర సంజీవయ్�
హైదరాబాద్ : శంషాబాద్ అక్రమంగా బంగారం తరలిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమాన EK524లో హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 409 గ్రాముల బంగారాన్ని పట్�
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గిందని కేంద్రం గురువారం తెలిపింది. కొవిడ్ కేసుల వారం సగటు 11వేలు మాత్రమే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడ
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. గత ఎనిమిది రోజులుగా రష్యన్ సైన్యం ఉక్రెయిన్ నగరాలపై బాంబులు, క్షిపణులతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాద
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రైవేటు కొవిడ్ వ్�