హైదరాబాద్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కోరుతూ కేబినెట్కు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణ
టీమిండియా చరిత్రలో 100 టెస్టులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల క్లబ్లో చేరడానికి మోడర్న్ క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పరుగుల యంత్రం గురించి మా�
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చురకలేశాడు. తాజాగా బైడెన్ చేసిన ఒక ట్వీట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తూ, ఉద్యోగాలు సృష్టిస్తున్నాయంటూ ఫోర్డ్, జీఎం కార్ల కంపెన�
టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి 100వది. ఈ మ్యాచ్లో 50 శాతం మంది ప్రేక్షక
హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్కు సుపారీ గ్యాంగ్తో హత్యకు మహబూబ్నగర్కు చెందిన కొందరు కుట్ర పన్నారు. ఫర�
శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే పలు పట్టణాలపై రష్యన్ దళాలు బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో బాంబు పేలినప్పుడు వేగంగా దూసుకొచ్చిన ఒక ఇనుప ముక్క.. ఒక పదహారేళ్ల యువ
భారత జట్టు షెడ్యూల్లో మరో సిరీస్ను బీసీసీఐ చేర్చింది. వరుసగా సిరీసులు ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు.. శ్రీలంకతో టెస్టుల తర్వాత టీ20 క్రికెట్ పండుగ ఐపీఎల్ ఆడనున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడతార�
యుద్ధ బీభత్సంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా? అని అక్కడి వాళ్లంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఒక భారతీయ విద్యార్థిని మాత్రం అలా చేయలేదు. తన పెంపుడు కుక్క ‘జైరా’ను కూడా స్వదేశం తీస
ప్రస్తుతం సూపర్ ఫామ్లో టీమిండియా ప్లేయర్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రేయాస్ అయ్యర్. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్లో అయ్యర్ విజృంభించాడు. మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్గా కూడా �
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మృతి కేసులో పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. భూ తగాదాల
రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు ప్రజలందరి చేతులకు తుపాకులు ఇస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇలా చేయడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగినట్లు తెలుస్�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ గొప్ప
రష్యా దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్లో కొన్నిరోజులుగా బాంబుల మోతలు దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ ప్రాణరక్షణ కోసం ప్రజలు ఆయుధాలపై పడుతున్నారు. సాధారణంగా ఉక్రెయిన్లో ఎవరికినా తుపాకులు కావాలంటే.. వ