మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు రెండో మ్యాచ్ ఓడింది. తొలి మ్యాచ్లో పాక్ను మట్టికరిపించిన భారత జట్టు రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత వెస్టిండీస్ను చిత్తు చేసి, నాలుగో మ్యా
సీలియా తుఫాను కారణంగా ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద సహారా ఎడారి అతలాకుతలం అయింది. దానిపై నుంచి వచ్చిన దుమ్ము, ధూళి మధ్యదరా సముద్రం దాటి యూరప్ ఖండంలో ప్రవేశించింది. స్పెయిన్ దేశంలోని దక్షిణ భూభాగాలన్నీ ఈ దుమ�
గుడిసె ముందు ఒక్కతే ఆడుకుంటోందా చిన్నారి. తనకేం తెలుసు మృత్యువు ట్రక్కు రూపంలో వచ్చి కబళిస్తుందని? ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో వెలుగు చూసింది. సూరజ్పూర్ ప్రాంతంలో నివశించే ఒక కుటుంబానికి చెందిన 15 �
హైదరాబాద్ : వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శాసనసభ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పనుల, అభివృద్ధి సమీక్షలో ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిగిలిన పనుల పూర్తికి రూ.40కోట్లు
ఐపీఎల్లో ఆరంభం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ఒకడు. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో కప్పు కొట్టిన రాజస్థాన్ జట్టులో వాట్సన్ కూడా సభ్యుడే. ఆ తర్వాత పలు ఫ్రాంచై�
హైదరాబాద్ : ఎంత ఖర్చయినా భరించి.. ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్�
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ఫ్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స
శ్రీలంకతో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి టెస్టుల్లో కోహ్లీ కన్నా విజయవంతమైన కెప్టె
హైదరాబాద్ : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. ఈ సంద
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా పేరు చెప్తేనే అమెరికా పౌరులు వణికిపోయేంతలా భయపెట్టిందీ వైరస్. ఇప్పుడు తాజాగా వెలువడిన కొన్ని లెక్కలు.. మరోసారి ఈ మహమ్మారి అమెరి�
చందమామపై మనుషులు నివసించేలా చేయాలని చాలా కాలంగా పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఆక్సిజన్ తయారు చేయాలని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఈ అవకాశం కోసం ప�
హైదరాబాద్ : ఎంత ఖర్చయినా వెచ్చించి ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బ
టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కీలక సభ్యుడు సూర్యకుమార్ యాదవ్.. ఈ సారి ముంబై ఆడే తొలి మ్యాచ్కు దూరం కానున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా గ�
గ్రామీణ సమస్యలు తీర్చడంలో యువతను భాగస్వామిని చేయాలనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం కొత్త యోచనకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్, యూనిసెఫ్ ఇండియా, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యువా (Yuwaah) కలిసి ఈ కార్య
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం క