భారత క్రికెట్లో ప్రస్తుతం అతి పెద్ద స్టార్లు ఎవరంటే టక్కున నోటికి వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అయితే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అలాంటివేమీ లేవని వ�
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ దేశాలతోపాటు అమెరికా.. అలాగే ఈ దేశాల్లోని ప్రముఖ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ సం�
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఖర్గీవ్లో జరిగిన ఒక దాడిలో కర్�
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. భారత జట్టు లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అతను ఈ ఘనత సాధ�
ఎక్కడైనా కార్లు, బైకులు అర్ధంతరంగా ఆగిపోయాయనుకోండి. ఏం చేస్తాం? ఎవరో ఒకరి సాయం తీసుకొని బండిని కొంచెం ముందుకు నెట్టించుకొని మళ్లీ స్టార్ట్ చేసుకుంటాం కదా. అచ్చం అలాగే కొందరు ప్రయాణికులంతా కలిసి ఒక రైలున�
హైదరాబాద్: అతను బైక్ నడుపుతుంటే.. దానికి బ్రేకులు ఉన్నాయా? అని ఆశ్చర్యమేస్తుంది. అతని విన్యాసాలు చూస్తే బైక్తో ఇలాంటి స్టంట్లు చేస్తారా అని షాకవ్వాల్సిందే. అతనే హైదరబాదీ కార్తీక్. బైక్ రేసుల్లో పలుమార్�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజు విహారి (58), రిషభ్ పంత్ (96), రెండో రోజు జడేజా (175 నాటౌట్), అశ్విన్ (61) రాణించడంతో భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన అనుభవాన్ని నిరూపించుకుంటున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో వికెట్ కూల్చాడు. భారత జట్టు 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో లంకేయులు బ్యాటింగ్కు వచ్చ�
భారత్తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మొదటి రెండు వికెట్లను అశ్విన్, జడేజా కూల్చగా.. తనేమీ తక్కువ కాదంటూ బుమ్రా మూడో వికెట్ కూల్చాడు. బుమ్రా కొద్దిగా షార్ట్ లెంగ్త్లో
మహిళల ప్రపంచకప్లో ఉత్కంఠ భరిత మ్యాచ్లో ఆస్ట్రేలియా అమ్మాయిలు విజయఢంకా మోగించారు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియన్లు 310/3 స్కోరు చేశారు. ఆసీస్ ఓపెనర్ రచేల్ హనేస్ 130 ప�
ఎవరి పెళ్లికైనా వెళ్తే భోజనాలు ఎందుకు పెడతారు? కడుపు నిండా తిని మనసు నిండా ఆశీర్వదిస్తారని. కానీ ఒక కాంగ్రెస్ నేత ఇంటికి ఇలాగే వెళ్లిన అతిథులకు పెద్ద కష్టమే వచ్చింది. పెళ్లికి వెళ్లి సుష్టుగా భోజనం చేసిన
పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం వెళ్లినా సెక్యూరిటీ విషంయలో భయపడుతూనే ఉంటాయి. అప్పుడెప్పుడో 2002లో న్యూజిల్యాండ్ జట్టు పాక్ టూర్లో ఉండగా.. కివీస్ జట్టు కరాచీలో ఉన్న హోటల్కు సమీపంలో బాంబు పేలింది. �
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. దీంతో క్రీజులో
ప్రపంచ క్రికెట్లో లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం.. క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 52 ఏళ్ల వార్న్.. స్పృహ తప్పిన పరిస్థితిలో ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు ఎంత ప�
క్రికెట్ లెజెండ్స్లో ఒకడైన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇక లేడు. 52 ఏళ్ల వార్న్ తన విల్లాలో స్పృహతప్పి పడిపోయి ఉండగా కుటుంబ సభ్యులు చూశారు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి, అత్యుత్తమ చికిత్స అ�