రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. ఈ భయంతో క్రికెట్లో కూడా చాలా నిబంధనలు మారాయి. అంతకుముందు బౌలింగ్ చేసే సమయంలో ఫీల్డర్లు, బౌలర్లు బంతికి ఉమ్మి రాసేవారు. బంతి మరింత స్పిన్ అయ్యేందు�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ఎన్నారై శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసి, మర�
టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా రాక్స్టార్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 175 పరుగులతో అజేయంగా నిలిచిన జడేజా.. రెండు ఇన్న�
హైదరాబాద్ : ఉద్యోగ ప్రధాత అని సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కొనియాడారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల తెల�
క్రికెట్లో ‘మన్కడింగ్’ అనే అవుట్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. కానీ ప్రస్తుతం అయితే క్రికెట్ అభిమానులందరికీ మన్కడింగ్ గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన�
కరీంనగర్ : జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ చౌక్లో సంబురాలు నిర్వహించార�
హైదరాబాద్ : రాష్ట్ర, దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగ�
హైదరాబాద్ : వనపర్తి జిల్లా ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘నిర�
హైదరాబాద్ : అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స
హైదరాబాద్ : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్య�
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ము దులిపాడు. బంతి, బ్యాటుతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో జడ్డూ 175 పరుగులతో అజేయంగా నిలవడమే కాక�
మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనాన్ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల�
యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. ఆ దేశంపై యుద్ధం చేస్తున్న రష్యా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు త్వరలోనే తమ దేశంలో భేటీ అవుతారని టర్కీ వెల్లడించింది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు నిర్వహించి, మధ్యవ
ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఢిల్లీ నగరంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ చదరంగం పోటీలు (2021-22) జరగనున్నాయి. ఈ పోటీలకు మన రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర చదరంగ జట్టు పాల్గొననుంది. ఈ జట్టులో సంగారెడ్డి జిల్లాలోని �
హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరిగే ఫెన్సింగ్ పోటీలకు తెలంగాణ జట్టు ఎంపిక పూర్తయింది. ఈ 32వ జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ పోటీలు పంజాబ్లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ వేదికగా ఈనెల 13 నుంచి 16 వరకు