ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడంతో చాలా పశ్చిమ దేశాల నేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పిచ్చి పట్టటిందని, పారానాయిడ్గా ఉన్నారని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రష్యా మిత్రదేశం బెలారస్ అధ్యక�
అగ్రరాజ్యం అమెరికాలో బాగా బిజీగా ఉండే డెంటల్ ఆస్పత్రుల్లో అది కూడా ఒకటి. విస్కాన్సిన్లో ఉండే స్కాట్ చర్మోలీ (61) అనే డాక్టర్ తన పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాడని పేరు. ఇటీవలే తన ఆస్పత్రిని చర్మోలీ అ�
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లు స్వరాజ్యం మృ
రెండేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్కు ముహూర్తం ఖరారైంది. 2018లో చివరగా జరిగిన ఈ టోర్నీ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో రద్దయింది. 2021లో కరోనాతోపాటు, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండటంతో ఈ టోర్నీ జరగలే�
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతేడాది ఓపెనర్గా అత్యంత పేలవ ఫామ్ ప్రదర్శించిన కోహ్లీ.. ఈసారి కూడా ఓపెనింగ్ చేస్తాడా? అనే ప్రశ్నకు మాజ�
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తూ ఇద్దరు యువకులు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే
రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్లోని పలు నగరాలు శిధిలాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం వదిలి పారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్లో పెళ్లి గౌన్లు తయారు చేసు ప్రముఖ సంస్థ ‘మిల�
న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉ�
ఉక్రెయిన్ దేశంపై దాడులకు తెగబడిన రష్యా ప్రభుత్వంపై ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది అయతే సోషల్ మీడియా వేదికగా రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చంపేస్తే ప్రపంచానికి చాలా మేల�
ఉక్రెయిన్పై రష్యా సేనలు భయంకరంగా దాడులు చేస్తుండటంతో.. చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం విడిచి పారిపోతున్నారు. ఇలానే హసన్ పిసెకా అనే పిల్లాడు కూడా జపోరిజియా నుంచి స్లొవేకియా వెళ్లాడు. అతని చేతిలో ఒక చిన్�
మహిళల ప్రపంచకప్లో భారత బ్యాటర్ పూజా వస్త్రాకర్ హాట్టాపిక్గా నిలిచింది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఓడింది. కానీ ఈ మ్యాచ్లో టీమిండియాలో మంచి పరిణామాలు కనిపించాయి. భారత బ్యాటింగ్ లై�
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీపీఎం నేత బీవీ రాఘవులు
మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మహిళలు చరిత్ర సృష్టించారు. అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించారు. శనివారం నాడు భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఈ ఘనత సాధించింది. ఈ విజయంతో ఆసీస్ జట్
మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఆందోళనకర ఘటన వెలుగు చూసింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఛేజింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47వ ఓవర్లో.. ఆ జట్టు 19 బంతుల్లో 13 పరుగులు చ�