ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్న కేరళ పేసర్ శ్రీశాంత్.. దేశీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్. ఆ తర్వ�
హైదరాబాద్ : నగరంలోని నిజాం కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. కళాశాలలో రూ.8.50కోట్లతో హాస్టల్ను నిర్మించారు. ఈ సందర్భంగా కళాశాల స్నాతకోత్సవంలో పాల�
దేశంతో సంబంధం లేకుండా ప్రతిచోటా అక్కడి పరిస్థితులకు తగ్గట్టు మూఢనమ్మకాలు ఉంటాయి. జపాన్లో కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు పెద్ద హాట్టాపిక్గా మారిన అంశం ఒక బండరాయి. జపాన్లోని నాసు ప్రాంతంలో ఉండే ఈ రాయి పేరు స�
ప్రపంచ క్రికెట్లో అందరూ చూడాలనుకునే పోటీ దాయాదుల పోరే. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే.. అది వ్యూయర్షిప్ రికార్డులు తిరగరాస్తుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ దీనికి ఉదాహరణ. ఆ తర్వాత ప�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగనున్నది. వర్చువల్ విధానంలో ఉదయం కమిటీ సభ్యులు భేటీకానున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరుగనున్నది. నీటి కొరతన�
హైదరాబాద్ : కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిందని, దేశ చరిత్రలో ఇదే భారీ ఉద్యోగ భర్తీ నిర్ణయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. గతం
2022 సంవత్సరం కోసం మిలటరీ బడ్జెట్ను ఇటీవలే చైనా ప్రకటించింది. ఈసారి అత్యంత భారీగా 230 బిలియన్ డాలర్లను మిలటరీ కోసం ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో భారతదేశం 70 బిలియన్ డాలర్లే కేటాయించిం�
హైదరాబాద్ : నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో ఏర్ప�
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సుమ
ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తమకు భారత్ అందించిన సహకారానికి ఉక్రెయిన్ ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్లో అత్యంత తక్కువ వయసున్న ఎంపీ స్వియాటోస్లావ్ యురాష్ మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయిం�
ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి వల్ల తీవ్రమైన సమస్యలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధనకులు చేసిన అధ్యయనం ప్రకారం, కరోనా సోకిన వారి మెదడు సై�
హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను మరచిపోక ముందే తాజాగా తొగుట మండలం రాంపూర్లో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. �
ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యా దళాలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా కీవ్కు సమీపంలోని ఒక గ్రామంలో చాలా బాధాకరమైన ఘటన జరిగింది. ఈ ప్రాంతం పూర్తిగా రష్యన్ సైనికుల వశమవడంతో, వాళ్లు దగ్గరలోని స్టోర
హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాలే అంశాలుగా ప్రత్యేక తెలంగాణ కోసం గతంలో సీఎం కేసీఆర్ పోరాడారని రైతుబంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 80
న్యూఢిల్లీ : ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఉభయ సభలు రెండు విడుతల్లో మొద