పాకిస్తాన్ మహిళలు చరిత్ర సృష్టించారు. 12 ఏళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచకప్లో తొలి విజయం నమోదు చేశారు. వెస్టిండీస్తో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముందు వరకు ప
హైదరాబాద్ : పంజాబ్లో మాదిరిగానే తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం మంత్రుల ని
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంపై భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. అంతర్జాతీయంగా అంగీకరించిన స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను తొలగించడం �
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా సంక్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని పలు రైతు సంఘాల నేతలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుమారు 30కిపైగా వివ�
హైదరాబాద్ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,57,393 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. 1,882 పరీక్షా కేంద్రా�
పోలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ చరిత్ర సృష్టించింది. ఇండియన్ వెల్స్ ఫైనల్స్లో గ్రీస్కు చెందిన మరియా సక్కరిపై ఘనవిజయం సాధించి, ప్రపంచ నెంబర్ 2 ర్యాంకు సాధించింది. కాలిఫోర్నియాలో బలమైన గాల�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి పశ్చిమ దేశాల ఆగ్రహం ఎదుర్కొంటున్న రష్యా ఉన్నత వర్గాలు.. భయంకరమైన ప్లాన్ వేస్తున్నాయట. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణశాఖకు చెందిన ఇంటెలిజన్స్ విభాగం చీఫ్ డైరెక్టర్ వెల్లడించ
హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స�
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ వంటి టాప్ ఆటగాళ్లు ఈ టో�
చివరి నిమిషంలో మన్దీప్ సింగ్ సూపర్ ఆటతో 2016 ఒలింపిక్స్ హాకీ విజేత అర్జెంటీనాకు టీమిండియా షాకిచ్చింది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో భాగంగా కళింగ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది
మోడ్రన్ క్రికెట్ గ్రేట్స్లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఒకడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన ఇన్నింగ్సులు ఆడి ఆస్ట్రేలియాను పలుమార్లు కాపాడాడీ రైట్ హ్యాండెడ్ బ్యాటర్. ప్రస్తుతం పాకిస�
లక్నో : ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం కొలువుదీరనున్నది. గురువారం ఆ రాష్ట్ర శాసనసభా పక్ష సమావేశం జరుగనున్నది. అయితే, అంతకు ముందే మంత్రుల జాబితాపై జాతీయ స్థాయి నేతలు కూలంకశంగా చర్చిస్తుస్తున్నారు. దాదాపు
రష్యా దాడి కారణంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఉక్రెయిన్ను ఆదుకోవడానికి 266 కోట్ల రూపాయలపైగా విరాళాలు సేకరించిందో జంట. అమెరికాకు చెందిన ఆష్టన్ కుచర్, మిలా కునిస్ దంపతులు ఉక్రెయిన్కు అండగా ఉండేందుకు ము�
టీమిండియా యువ ప్లేయర్ సంజు శాంసన్పై శ్రీలంక మాజీ దిగ్గజం సంగక్కర ప్రశంసల కురిపించాడు. శాంసన్ మ్యాచ్ విన్నర్ అని, పొట్టి క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయ�
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ కూడా పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తాజాగా �