ఇటీవల క్రికెట్ రూల్స్లో కొత్తగా కొన్ని మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ‘మన్కడింగ్’ రూల్ ఒకటి. ఇంతకుముందు దీన్ని క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా భావించేవారు. గతంలో ఐపీఎల్ సందర్భంగా రవిచంద్రన్ అ�
అగ్రరాజ్యం అమెరికాపై రష్యా రాయబారి అనాటలీ ఆంటోనోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా దళాలు యుద్ధనేరాలకు పాల్పడుతున్నాయంటూ అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్) ప్రతినిధి జాన్ కిర్బీ అనడాన్ని అనాటలీ తప్పుబట్ట�
ప్రముఖ క్రికెటర్, ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసర్ రాయ్పై ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు నిబంధనలను రాయ్ ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ క్రమంలోనే అతనిపై రెండు మ్యాచుల
ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాను తప్పుబడుతూ ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు పలుదేశాలు మిలటరీ ఆయుధాలను కూడా పంపుతున్నాయి. అయితే ఇలా చేయ�
టీమిండియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అన్ని రకాల కెప్టెన్సీలకు దూరమయ్యాడు. టీమిండియా టీ20 జట్టు సారధ్యాన్ని కోహ్లీ వదులుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతన్ని తొలగించింది. ఆ తర్వాత కొన్
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జయింట్స్.. తమ జెర్సీని విడుదల చేసింది. ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో, గుజరాత్ జట్లు కొత్తగా చేరిన సంగతి తెలిసిందే. వీటిలో గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తుండ
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా ఎంతకైనా తెగిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ఉక్రెయిన్లో అమెరికాకు చెందిన కెమికల్, బయోలాజికల్ ల్యాబొరేటరీలు ఉన్నాయని రష్యా ఆరోపించిన సంగతి తెలిసిందే. అ�
గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న బోధనా సిబ్బంది వేతనాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయని బీసీ స
ఒకప్పుడు చివరి ఓవర్లో 30 పరుగులు కావాలన్నా.. క్రీజులో ధోనీ ఉంటే అదో ధైర్యం. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపిస్తాడనే నమ్మకం. ఐపీఎల్లో చెన్నై అభిమానులు కూ
గత ఐపీఎల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లేఆఫ్స్ చేరిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). భారత్లో జరిగిన ప్రథమార్థంలో పేలవ ప్రదర్శన చేసిన కేకేఆర్.. యూఏఈలో జరిగిన రెండో సగంలో అద్భుతంగా పుంజుకుం�
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గతేడాది వీడ్కోలు పలికాడు. 2013లో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత 140 మ్యాచుల్లో ఆర్సీబీకి కెప్టెన్సీ చే�
ప్రపంచంలో ప్రతిచోటా సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక దిగ్గజ పేసర్ మలింగ. ఇంతకుముందు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించి.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గ�
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జ�