సిద్ధిపేట : తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులను నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బుధవారం మూ
రష్యా సైనిక చర్యలతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. తమకు యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని చాలా రోజులుగా కోరుతోంది. తమకు మద్దతుగా నిలవాలని, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని డిమా
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైంది. ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు 20 చోట్ల విజయం సాధించగా.. మరో 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 47 స్థానాల్లో గెలుపొందిన ప్రభుత్వాన్ని
గోవా ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లు సాధించింది. ఇక్కడ మొత్తం 40 సీట్లు ఉండగా.. బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో ఇక్కడ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీఎ
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న పంజాబ్లో కూడా ఆ పార్టీ మట్టి కరిచింది. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ నోరు విప్ప�
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు రోజురోజుకూ ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వీటిని యుద్ధ నేరాలుగా పరిగణించాల
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం వైపు దూసుకెళ్తున్నా.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం న�
పంజాబ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ను కూడా మట్టికరిపించింది. 94 ఏళ్ల బాదల్.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచన అభ్యర్ధులందరిలోకీ పెద్దవాడు. ఇప్పటి వరక
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి యూకే సాయుధ దళాల మంత్రి జేమ్స్ హెప్పే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో రష్యా దళాలు వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాల)కు పాల్పడుతున్నాయని యూరప్ దేశాలు వాదిస్తున్న సంగతి తెలి
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడుత�
మహిళా ప్రపంచకప్లో భారత్ తొలి ఓటమి చవిచూసింది. పాక్పై జరిగిన తొలి మ్యాచ్లో జయకేతనం ఎగరేసిన మిథాలీ సేన.. రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్తో తలపడుతున్న సంగతి తెలిసిందే. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ల
Radhe Shyam – TS RTC | తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజలకు రవాణా సేవలను మరింత దగ్గర చేసి.. సంస్థలను లాభాల బాట పట్టించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి జైల్లో నుంచే అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్. ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న ఆయన యూపీలోని రాంపూర్ నియోజక వర్�
కరోనా లాక్డౌన్లో ప్రజాసేవతో దేశంలో రియల్ హీరోగా మారిన నటుడు సోనూసూద్. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తాడని చాలా ప్రచారం జరిగింది. కానీ తనకు అసలు అలాంటి ఆలోచనే లేదని సోనూసూద్ స్పష్టం చేశాడు. అయితే సోనూ సో
కారులో వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించడానికి ప్రయత్నించి దుర్మరణం పాలయ్యాడో ఎంపీ కుమారుడు. తమిళనాడులోని కీఝపుతుపట్టులో ఈ ఘటన జరిగింది. రాజ్యసభ ఎంపీ, అడ్వొకేట్ ఎన్ ఆర్ ఎలాంగో కుమారుడు రాకేష్ రంగన�