భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని తెలిసినా పోరాడుతున్నారు. రెండో రోజు చివరకు 28/1 స్కోరుతో ఉన్న లంక.. మూడో రోజు ఆట ప్రారంభ�
హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా గత నాలుగు రోజులుగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ‘కేకేఆర్’ కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలకు ర
హైదరాబాద్ : సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో 11వేల మంది కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ కాంటాక
నాగర్ కర్నూల్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, మహబూబ్నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి ఘన స్వాగతం పలికారు. సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధా
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ఓ గోషాలలో ఓ ఆవుకు లేగదూడ ఆదివారం జన్మించింది. లేగదూడ నుదుటగా తిరునామం ఆకారంలో ప్రత్యేక ఆకర్షణగా తెల్లని చారలు కనిపించడంతో పలువురు �
జగిత్యాల : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై యూకే, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) వ్యవస్థాపకుడు అనిల్ క
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ వల్ల అక్కడి ప్రజలు భయంతో దేశం వదిలి పారిపోతున్నారు. అయితే అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలో తెలియని దుస్థితిలో చాలా మంది ఉన్నారు. అంతేకాదు, బోర్డర్ వరకూ చేరుకున్నా కూడా రకరకాల ధ�
హైదరాబాద్ : పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చొరవతో కొత్తగా ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలి
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా చేస్తారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తండ్రి కూడా అలాంటి వాడే. అమెరికాలో హాయిగా ఉంటున్న అతను.. తన కుమార్తె కోసం యుద్ధక్షేత్రంగా మారిన ఉక్రెయిన్ చేరుకున్నాడు
తొలి ఇన్నింగ్స్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్న మయాంక్ అగర్వాల్ (22).. రెండో ఇన్నింగ్స్లో కూడ నిరాశపరిచాడు. రోహిత్తో కలిసి శుభారంభం ఇచ్చినట్లే కనిపించిన మయాంక్.. ఎంబుల్డెనియా వేసిన �
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణమూర్తి
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో విండీస్ జట్టు చెమటోడ్చింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ జట్టు 311 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా విండీస్ జట్టు 375 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (121) , కె
టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అంది�
బెంగళూరు టెస్టులో భారత పేసర్లు అదరగొడుతున్నారు. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బుమ్రా, షమీ ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86/6 స్కోరుతో నిలిచిన ఆ జట్టు.. రెండో రోజు ఆట మొదలు పెట్టింది. బుమ్రా