న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల(కేవీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు ప్�
బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసిన భారత్.. లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రా
మాస్కో : ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు, భారీ కార్పొరేట్ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే, తమకు వ్యతిరేకంగా ఉన్న సంస్థలపై రష్యా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో తాజాగా మె�
భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే (107) ఇన్నింగ్స్కు ముగింపు. స్టార్ పేసర్ బుమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఫాస్ట్ డెలివరీ చాలా లైట్ మూవ్�
ఒక పక్క ఆటగాళ్లందరూ ఒకరి తర్వాత మరొకరు వరుసపెట్టి పెవిలియన్ చేరుతున్నారు. రెండంకెల స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు. ప్రత్యర్థులది కూడా అదే పరిస్థితి. అలాంటి పిచ్పై పట్టుదలతో భారత బౌలర్లక�
బెంగళూరు టెస్టులో అశ్విన్, జడేజా సత్తాచాటినా కూడా సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ పెద్దగా రాణించలేదు. లంక తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క వికెట్ తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్లో తన ఎంపిక సర�
ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి (యూఎన్) ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉండటంపై రష్యా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయాన్ని ఏదైనా తటస్థ వేదికకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. రష్యా �
మహిళల ప్రపంచకప్లో అద్భుతం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచకప్లలో ఒక్క విజయం కూడా నమోదు చేయని బంగ్లాదేశ్ మహిళల జట్టు.. ఈ సారి పాకిస్తాన్పై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిగర్ సుల్తా�
రష్యాతో జరుగుతున్న పోరాటంలో గాయపడిన సైనికులను ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సైనికులతో కాసేపు మాట్లాడి, వారికి మెడల్స్, టైటిల్స్ అందించారు. సైనికులు కోర�
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేట్ స్టెయిన్ను దాటేశాడు. బెంగళూరులోని చిన్నస్వ�
లక్నో : ఉత్తర ప్రదేశ్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఎన్నికల్లో బంపర్ విజయం సాధించగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ బెర్తుల విషయంప�
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని తెలిసినా పోరాడుతున్నారు. రెండో రోజు చివరకు 28/1 స్కోరుతో ఉన్న లంక.. మూడో రోజు ఆట ప్రారంభ�
హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా గత నాలుగు రోజులుగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ‘కేకేఆర్’ కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలకు ర
హైదరాబాద్ : సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో 11వేల మంది కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ కాంటాక