రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యా�
ఒక పిల్లి చేసిన పని వల్ల 60 వేల మందికిపైగా ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి కరెంటు సరఫరా చేసే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఎక్�
సాధారణంగా మనదేశంలో గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తాం. కానీ చాలా వరకు పాశ్చాత్య దేశాల్లో ఎలక్ట్రిసిటీ మీటర్లలాగే గ్యాస్ మీటర్లు కూడా ఉంటాయి. ఇంటికి ఎల్లప్పుడూ గ్యాస్ సరఫరా ఉంటుంది. దానిలో ఎంత వాడుకున్నాం అ�
ఉక్రెయిన్పై రష్యా దళాలు అక్రమంగా దాడులకు తెగబడ్డాయంలూ పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై ఆంక్షల కొరడాలు ఝుళిపించాయీ దేశాలు. ఇప్పుడు తాజాగా రష్య అధ్�
టీమిండియా మాజీ సారధి, గతేడాది ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 15వ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు కెప్టెన
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
కొన్నిసార్లు మనం తెలియక చేసిన పనులు కూడా పెనుభూతాలై మన తలకు చుట్టుకుంటాయి. సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్ జుబేర్ హంజా విషయంలో అదే జరిగింది. ఈ నెల 17న చేసిన డోపింగ్ టెస్టులో హంజా.. నిషేధిత పదార్థాలు తీసుకున్�
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ ఇవాళ 30,453 భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 503 పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నది. ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అస
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాసనసభలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి �
శ్రీశైలం: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు, కానుకల రూపంలో గత 18 రోజులుగా 2,79,34,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఉదయం నుండి ఆలయ ప్రాకారంలోని అక్కమహాద�
ప్రపంచ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారిన వస్తువుల్లో ప్లాస్టిక్ ఒకటి. దీన్ని రీసైకిల్ చేయడం కుదరకపోవడంతో.. పర్వతాల్లా పేరుకుపోయి పర్యావరణానికి, మానవుల ఆరోగ్యానికి కూడా విపత్తు కలిగిస్తోంది. ఇలాంట
అంతరిక్షంలో మనం ఊహించని చాలా ప్రమాదాలు ఉంటాయి. వాటిలో గ్రహశకలాలు ముఖ్యమైనవి. ఇవి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో అంచనా వేయడం చాలా కష్టం. ఇప్పుడు తాజాగా తీవ్రమైన నష్టం కలిగించగలిగే ఒక గ్రహశకలం భూమి వైపు దూసు�
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు టోర్నీ ప్రారంభానికి ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టులో కీలకమైన ఆల్రౌండర్ మొయీన్ అలీ.. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్కు దూరం కానున్నాడు. ఈ ఐపీఎల్ తొ
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో మరోసారి మన జడ్డూ టెస్టు ఆల్రౌండర్లలో నెంబర్ వన్ స్థానానికి చేరాడు. అలాగే ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడు స్థానాలు మెరుగై ఐదో ర్యాంకు �