మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరిగింది. దీనిపై మంచు విష్ణు, అతని మేనేజర్ సంజయ్ ఇద్దరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్లో విష్ణు ఛాంబర్లో ఈ చోరీ జరిగినట్ల
తాజాగా ముగిసిన శ్రీలంక టీ20 సిరీస్లో భారత యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. లంకతో జరిగిన మూడు టీ20ల్లో అర్ధసెం
ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో �
హైదరాబాద్ : నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మిషన్కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారన్నారు. ఖైరతాబాద్ల�
హైదరాబాద్ : పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మ�
రష్యా చొరబాటు కారణంగా ఉక్రెయిన్లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ మంత్రి మిఖైలో ఫెడోరోవ్ ఒక ట్వీట్ చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ను ఉద్దేశించి చే�
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో �
భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో 10,273 కరోనా కేసులు నమోదైటన్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,29,16,117కు చేరింది. అదే సమయంలో గడిచిన 24
పోలియో మహమ్మారిని శాశ్వతంగా తరిమివేసేందుకు ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారులకు చుక్కల మందు వేయించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఆదివారం ఖమ్మం నగరం 40వ డివిజన్ మొనినాన్ ప్�
జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ పరిధిలోనీ 23 మంది నిరుపేదలకు ఆపి రోటరీ క్లబ్ మరియు జగిత్యాల పావని కంటి ఆసుపత్రి అధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్వయంగా ఈ క
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై వివిధ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంత్జాతీయ పేమెంట్ వ్యవస్థ స్విఫ్ట్ నుంచి తొలగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలుమార్లు యూరప�
యుద్ధంతో గడగడలాడుతున్న ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చిన తెలుగు విద్యార్థులు.. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. శనివారం నాడు బుకారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానంలో 219 మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత
హైదరాబాద్: ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార�
మేషం: ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలం అవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్వలు ఎదుర