దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడుత�
మహిళా ప్రపంచకప్లో భారత్ తొలి ఓటమి చవిచూసింది. పాక్పై జరిగిన తొలి మ్యాచ్లో జయకేతనం ఎగరేసిన మిథాలీ సేన.. రెండో మ్యాచ్లో న్యూజిల్యాండ్తో తలపడుతున్న సంగతి తెలిసిందే. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ల
Radhe Shyam – TS RTC | తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజలకు రవాణా సేవలను మరింత దగ్గర చేసి.. సంస్థలను లాభాల బాట పట్టించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి జైల్లో నుంచే అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్. ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న ఆయన యూపీలోని రాంపూర్ నియోజక వర్�
కరోనా లాక్డౌన్లో ప్రజాసేవతో దేశంలో రియల్ హీరోగా మారిన నటుడు సోనూసూద్. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తాడని చాలా ప్రచారం జరిగింది. కానీ తనకు అసలు అలాంటి ఆలోచనే లేదని సోనూసూద్ స్పష్టం చేశాడు. అయితే సోనూ సో
కారులో వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించడానికి ప్రయత్నించి దుర్మరణం పాలయ్యాడో ఎంపీ కుమారుడు. తమిళనాడులోని కీఝపుతుపట్టులో ఈ ఘటన జరిగింది. రాజ్యసభ ఎంపీ, అడ్వొకేట్ ఎన్ ఆర్ ఎలాంగో కుమారుడు రాకేష్ రంగన�
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్న కేరళ పేసర్ శ్రీశాంత్.. దేశీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్. ఆ తర్వ�
హైదరాబాద్ : నగరంలోని నిజాం కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. కళాశాలలో రూ.8.50కోట్లతో హాస్టల్ను నిర్మించారు. ఈ సందర్భంగా కళాశాల స్నాతకోత్సవంలో పాల�
దేశంతో సంబంధం లేకుండా ప్రతిచోటా అక్కడి పరిస్థితులకు తగ్గట్టు మూఢనమ్మకాలు ఉంటాయి. జపాన్లో కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు పెద్ద హాట్టాపిక్గా మారిన అంశం ఒక బండరాయి. జపాన్లోని నాసు ప్రాంతంలో ఉండే ఈ రాయి పేరు స�
ప్రపంచ క్రికెట్లో అందరూ చూడాలనుకునే పోటీ దాయాదుల పోరే. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే.. అది వ్యూయర్షిప్ రికార్డులు తిరగరాస్తుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ దీనికి ఉదాహరణ. ఆ తర్వాత ప�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగనున్నది. వర్చువల్ విధానంలో ఉదయం కమిటీ సభ్యులు భేటీకానున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరుగనున్నది. నీటి కొరతన�
హైదరాబాద్ : కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిందని, దేశ చరిత్రలో ఇదే భారీ ఉద్యోగ భర్తీ నిర్ణయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. గతం
2022 సంవత్సరం కోసం మిలటరీ బడ్జెట్ను ఇటీవలే చైనా ప్రకటించింది. ఈసారి అత్యంత భారీగా 230 బిలియన్ డాలర్లను మిలటరీ కోసం ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో భారతదేశం 70 బిలియన్ డాలర్లే కేటాయించిం�
హైదరాబాద్ : నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో ఏర్ప�
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సుమ