ప్రపంచం మొత్తం ఆందోళన కలిగిస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన మొదటి రోజే ఒక జంట వింత నిర్ణయం తీసుకుంది. అదే రోజు పెళ్లి చేసుకొని ఒకటవ్వాలని డిసైడయింది. వారి నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. �
గృహహింస కేసులో భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ దోషి అని తేలింది. ముంబైలోని ఒక కోర్టులో 2014లో లియాండర్ పేస్పై ఆయన భాగస్వామి రియా పిళ్లై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్ దోషిగా తేలడంతో.. రియాక
హైదరాబాద్ : సంత్ సేవాలాల్ను జయంతిని తొలిసారిగా అధికారికంగా నిర్వహించిందని, ఇది సీఎం కేసీఆర్ గొప్పదనానికి మచ్చుతునక అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నారాయణపురం మండల క
డ్రైఫ్రూట్స్తో పోలిస్తే పల్లీలు మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. తినడానికి కూడా అందరూ ఇష్టపడతారు. అయితే, పల్లీలను ఎక్కువగా తింటే పైత్యం చేస్తుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అలా అని తిన�
భారతీయ బ్యాంకులను వేలకోట్లకు ముంచి పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీల నుంచి ప్రభుత్వం ఎంత సొమ్ము రికవరీ చేసింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే వివరాలను అత్యున్నత న్యాయస్థానం ముందు భారత సొలిసిటర్ జనరల్ తుషా
హైదరాబాద్ : మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలన�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రక్ట్-2021ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. అర్థ గణాంక, ప్రణాళిక, టీఎస్డీపీఎస్ శాఖ రూపొందించగా.. బుధవారం �
అన్ని ఫార్మాట్లలో టీమిండియా సారధిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టులోని ముగ్గురు సభ్యుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ ముగ్గుర్నీ లీడర్లుగానే చూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. వాళ్లే కేఎల్ రాహ�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. లాంగ్ టర్మ్లో భారత జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉన్న వారిలో బుమ్రా పేరు కూడా ఉంది. ఇలా కెప్టెన్సీ రేసులో ఉన్న ఈ పేస్గన్.. వికెట్లు
ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ పోలింగ్ సమయంలో వింత ఘటన జరిగింది. లఖీంపూర్ ఖేరిలోని సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడి సాని గ్రామంలో ఈవీఎం మిషన్ మొరాయించింది. ఓటు వేసే బటన్ జామ్ అయిపోయ
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ఇదిప్పు�
ఈ ఏడాది టీమిండియా విపరీతమైన బిజీగా గడపనుంది. విండీస్తో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న వెంటనే శ్రీలంకతో సిరీస్కు సన్నద్ధమవుతున్న టీమిండియా.. లంకేయులతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే రెండు న�
శ్రీలంకతో సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్కు దూరం అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పేసర్ చాహర్కు గాయం కా�
పరీక్షలు పాసవడానికి కొందరు విద్యార్థులు చాలా హైటెక్ పద్ధతులు వాడుతున్నారు. తాజాగా భోపాల్లో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షలో కూడా ఇలా చీటింగ్ చేస్తున్న విద్యార్థులు బయటపడ్డారు. ఇక్కడి మహాత్మాగాంధీ మెడికల్ క�
ఇటీవల ముగిసిన భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయంలో టీమిండియా బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐసీసీ తాజా టీ20