ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తమకు భారత్ అందించిన సహకారానికి ఉక్రెయిన్ ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్లో అత్యంత తక్కువ వయసున్న ఎంపీ స్వియాటోస్లావ్ యురాష్ మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు భవిష్యత్తును నిర్ణయిం�
ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి వల్ల తీవ్రమైన సమస్యలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధనకులు చేసిన అధ్యయనం ప్రకారం, కరోనా సోకిన వారి మెదడు సై�
హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను మరచిపోక ముందే తాజాగా తొగుట మండలం రాంపూర్లో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. �
ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యా దళాలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా కీవ్కు సమీపంలోని ఒక గ్రామంలో చాలా బాధాకరమైన ఘటన జరిగింది. ఈ ప్రాంతం పూర్తిగా రష్యన్ సైనికుల వశమవడంతో, వాళ్లు దగ్గరలోని స్టోర
హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాలే అంశాలుగా ప్రత్యేక తెలంగాణ కోసం గతంలో సీఎం కేసీఆర్ పోరాడారని రైతుబంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 80
న్యూఢిల్లీ : ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఉభయ సభలు రెండు విడుతల్లో మొద
రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. ఈ భయంతో క్రికెట్లో కూడా చాలా నిబంధనలు మారాయి. అంతకుముందు బౌలింగ్ చేసే సమయంలో ఫీల్డర్లు, బౌలర్లు బంతికి ఉమ్మి రాసేవారు. బంతి మరింత స్పిన్ అయ్యేందు�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ఎన్నారై శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసి, మర�
టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా రాక్స్టార్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 175 పరుగులతో అజేయంగా నిలిచిన జడేజా.. రెండు ఇన్న�
హైదరాబాద్ : ఉద్యోగ ప్రధాత అని సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కొనియాడారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల తెల�
క్రికెట్లో ‘మన్కడింగ్’ అనే అవుట్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. కానీ ప్రస్తుతం అయితే క్రికెట్ అభిమానులందరికీ మన్కడింగ్ గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన�
కరీంనగర్ : జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ చౌక్లో సంబురాలు నిర్వహించార�
హైదరాబాద్ : రాష్ట్ర, దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగ�
హైదరాబాద్ : వనపర్తి జిల్లా ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘నిర�
హైదరాబాద్ : అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స