హైదరాబాద్లో నాన్ ఫేమస్.. మలాయ్, పాయా, చాయ్ ఇలా ఎందులోనైనా వీటిని ముంచుకొని తినొచ్చు. తక్కువ ధరలో కడుపునిండడంతో చాలామంది వీటిని తింటుంటారు. చార్మినార్ వద్ద గల్లీల్లో ఈ దుకాణాలు కనిపిస్తుంట
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు నేత్రపర్వంగా సాగనున్నాయి. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు త�
ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఎఫ్డీలు చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతమున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను ఆర్థికశాఖ పరిశీలించనుంది
China | వచ్చే నెలలో ఒక రాకెట్కు చెందిన శకలం చంద్రుడిపై కూలనుంది. ఈ విషయాన్ని ఒక స్వతంత్ర శాస్త్రవేత్త కొన్నిరోజుల క్రితం గుర్తించాడు. అది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీదని, ఫాల్�
న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కొవిడ్-19 వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జన�
IND vs SL | మరికొన్ని రోజుల్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటించనుంది. ఇక్కడ టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో భారత్తో టీ20 మ్యాచులు ఆడే లంక జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొ�
హైదరాబాద్ : నగరం భారీ నర్సరీ మేళాకు వేదికకానున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు పీపుల్స్ప్లాజా నెక్లెస్ రోడ్డు వేదికగా అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన జరుగనున్నది. మేళా నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం తెలంగాణ ఈవె�
Ghantasala | ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర్ రా
బుల్లితెర నటి రష్మీ గౌతమ్కి సామాజిక స్పృహ చాలా ఎక్కువ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ముఖ్యంగా మూగజీవాలపై దాడులు చేసే వారిపై ఆగ్రహం వెళ్లగక్కు�
నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎన్ని విమర్శలు వచ్చాయో మనం చూశాం. తప్పంతా తనదేనంటూ ఓ వర్గం ఆమెని టార్గెట్ చేస్తూ తెగ ట్రోల్ చేశారు. కాని ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని ప్రశంస�
కమెడీయన్గా, నిర్మాతగా అలరించిన బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో డేగల బాబ్జీ అనే సినిమా రూపొందుతుంది.తమిళంలో వచ్చిన ఒత్తు సెరుప్పు సైజ్ 7 అనే
మన టాలీవుడ్ హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు థియేటర్ బిజినెస్లు చేస్తున్నారు. ఏషియన్తో కలిసి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ని కొద్ది రోజుల క్రితం ప్రారంభించగా, ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతు�