ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్తోపాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశం తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ చివరికొచ్చేసిందని హంగేరిలోని భారత ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంబ
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20ల్లో సత్తాచాటిన జడ్డూ.. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టాడు. భారత బ్యాటింగ్లో అతని ఇన్నింగ్సే హైలైట్ అనడంలో ఎల�
మహిళా ప్రపంచకప్లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో.. టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 244/7 స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (52), దీప్తి శర్మ (40), స్నే�
తొలి పరీక్షలో రోహిత్ శర్మ అద్భుతమైన మార్కులతో పాసయ్యాడు. టెస్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టులో మర్చిపోలేని విజయం అందుకున్నాడు. లంకపై ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో జయ�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్సులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగి 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత లంకేయుల�
భారత క్రికెట్లో ప్రస్తుతం అతి పెద్ద స్టార్లు ఎవరంటే టక్కున నోటికి వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అయితే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అలాంటివేమీ లేవని వ�
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ దేశాలతోపాటు అమెరికా.. అలాగే ఈ దేశాల్లోని ప్రముఖ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ సం�
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఖర్గీవ్లో జరిగిన ఒక దాడిలో కర్�
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. భారత జట్టు లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో అతను ఈ ఘనత సాధ�
ఎక్కడైనా కార్లు, బైకులు అర్ధంతరంగా ఆగిపోయాయనుకోండి. ఏం చేస్తాం? ఎవరో ఒకరి సాయం తీసుకొని బండిని కొంచెం ముందుకు నెట్టించుకొని మళ్లీ స్టార్ట్ చేసుకుంటాం కదా. అచ్చం అలాగే కొందరు ప్రయాణికులంతా కలిసి ఒక రైలున�
హైదరాబాద్: అతను బైక్ నడుపుతుంటే.. దానికి బ్రేకులు ఉన్నాయా? అని ఆశ్చర్యమేస్తుంది. అతని విన్యాసాలు చూస్తే బైక్తో ఇలాంటి స్టంట్లు చేస్తారా అని షాకవ్వాల్సిందే. అతనే హైదరబాదీ కార్తీక్. బైక్ రేసుల్లో పలుమార్�
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజు విహారి (58), రిషభ్ పంత్ (96), రెండో రోజు జడేజా (175 నాటౌట్), అశ్విన్ (61) రాణించడంతో భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిం
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన అనుభవాన్ని నిరూపించుకుంటున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో వికెట్ కూల్చాడు. భారత జట్టు 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో లంకేయులు బ్యాటింగ్కు వచ్చ�
భారత్తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మొదటి రెండు వికెట్లను అశ్విన్, జడేజా కూల్చగా.. తనేమీ తక్కువ కాదంటూ బుమ్రా మూడో వికెట్ కూల్చాడు. బుమ్రా కొద్దిగా షార్ట్ లెంగ్త్లో