వెండితెరపై అలరించిన బాలకృష్ణ(Bala Krishna) ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆహా కోసం అన్స్టాపబుల్ అనే షోని బాలకృష్ణ హోస్ట్ చేయనుండగా, ఈ కార్యక్రమం నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వ
బాహుబలి(Baahubali) సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగు,
టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలతోనే అలరించడమే కాకుండా సేవా కార్యక్రమాలతోను ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్(NTR). ఇటీవ�
నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూంలోకి సిరి, అనీ మాస్టర్లు వెళ్లగా వారికి కాజల్, షణ్ముఖ్ లెటర్స్ అందాయి. ఇందులో కాజల్ కోసం ఆమె భర్త విజయ్ లెటర్ను పంపించగా.. షణ్ముఖ్ కోసం అతని తల్లి లెటర్ పంప�
బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరికి ఇంటి నుండి లెటర్స్ రాగా, ఒకరు లేఖను పొందుకునే అవకాశం ఉండగా, మరొకరు వదులుకోవాల్సి వచ్చింది. మొదటగా పవర్ రూంలోకి మానస్, శ్రీరామ్ వెళ్లగా వారికి
బిగ్ బాస్(Bigg Boss) తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఈ షోకి రాకముందు కనీసం వారెవరో కూడా ప్రేక్షకులకి తెలిసేది కాదు. కాని ఒక్కసారి బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టాక వారి రాతే మారింది. స్టార్ సెలబ్రి
ఆదివారం భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. టీ20 వరల్డ్ కప్ల్లో పాక్పై ఇండియాదే ప�
ఏడో వారంలో ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన ప్రియతో నాగార్జున ఓ ఆట ఆడించాడు. హౌస్మేట్స్కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కుల
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎలా అయితే పాన్ ఇండియా స్టార్గా మారాడో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్స్గా మారనున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్ప�
హౌజ్లో ప్రియాంక-మానస్ రిలేషన్పై ఆసక్తికర చర్చ నడించింది.పింకీ టూమచ్గా ఆశలు పెట్టుకుంటుంది.. ఆమెను చూస్తుంటే భయంగా ఉంది.. తన గురించి తాను ఆడకుండా మానస్ కోసమే ఆడుతుందని చెప్పింది అనీ మాస్టర్. నా�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఏడో వారం చివరి దశకు చేరుకుంది. 19 మంది సభ్యులలో ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ కాగా, నేడు మరొకరు హౌజ్ నుండి బయటకు వెళ్లనున్నారు. అయితే శనివారం కావడంతో నాగార్జున పుష�
మెగా హీరో వైష్ణవ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో అనూహ్యంగా టాలీవుడ్ లోకి దూసుకు వచ్చిన బుచ్చిబాబు అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వరలో
స్వయంకృషితో ఈ స్థాయికి చేరిన చిరంజీవికి కష్టం విలువ తెలుసు.తన అభిమానులు ఆపదలో ఉంటే వెంటనే స్పందిస్తారు చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ మరో హీరోకు లేదు అనడంతో ఏమాత్రం సందేహం లేదు. ఆ
తమిళ నటుడు సూర్య వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో అలరించిన సూర్య ఇప్పుడు జై భీమ్ చిత్రంతో సందడి చేయనున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవ