అమరావతి : కడప జిల్లా రాజంపేట తాలుకా ఒంటిమిట్ట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతమ్మవారికి ఓ భక్తుడు బంగారు హారాన్ని బహూకరించాడు. కర్నూల్కు చెందిన సి.పుల్లారెడ్డి బుధ
శ్రీశైలం : శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు దాతలు తమ వంతు విరాళాలు ఇచ్చినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చె
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు దేవస్థానం చేపడుతున్న ముందస్తు చర్యలకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్టెజేషన్ (ఐఎస్వో) ప్రశంసలు లభించాయి. ఆదివారం ఆలయ ఈవ�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో శాస్రోక్తంగా జరిగాయి. శనివారం ఉభయ దేవాలయాలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ
శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా రెండు సంవత్సరాలు విధులు నిర్వహించిన కేఎస్ రామారావును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశ
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు తీపిరెడ్డి మహేష్రెడ్డి శిరీషారెడ్డి దంపతులు, నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి డీఎఫ్�
శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ బుధవారం ప్రత్యేక పూజలు జరిపించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఉదయం సాక్షి గణపతి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69,088 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 1,535 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 16 మంది చనిపోయారు. 2,075 �
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు న
అమరావతి : భుక్తి కోసం పరాయి భాషలు నేర్చుకోవచ్చు.. కానీ వ్యక్తిత్వాన్ని సంతరింపజేసిది మాత్రం మాతృభాషేనన్న విషయం మరువకూడదని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అన్న�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71,030 శాంపిల్స్ పరీక్షించగా 1,869 మంది కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారింపబడ్డారు. కాగా కొవిడ్-19తో 18 మంది చనిపోయారు. 2,316 మంది
అమరావతి : పులిచింతల ప్రాజెక్టు 16వ గేటులో స్టాప్లాగ్ ఎలిమెంట్ అమర్చే పనులు పూర్తయ్యాయి. 16వ గేట్ స్థానంలో మొత్తం 11 స్టాప్ లాక్స్ ఏర్పాటు చేశారు. అధికారులు ఇవాళ మరోసారి స్టాప్ లాక్స్ను పరిశీలించనున్
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం మాసశివరాత్రి సందర్బంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మకు ఉదయం అభిషేకాలు వారపూజలు నిర�