న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1.33లక్షల కోట్లు వసూలయ్యాయని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది మార్చితో పోలిస్తే 18శాతం ఆదాయం పెరిగిందని పెరిగింది. ఫిబ్రవరి 2020తో �
హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచిందని తమిళనాడుకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసించారు. మంగళవారం బేగంపేటలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాలో తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటప
ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా మొహాలీ వైపే. ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగిసిందో లేదో.. మోడర్న్ క్రికెట్ లెజెండ్లలో ఒకడైన కోహ్లీ 100వ టెస్టుకు మొహాలీ ముస్తాబైంది. లంకతో జరిగే తొలి టెస్టే
ఉక్రెయిన్పై ఉన్నట్లుండి యుద్ధం ప్రకటించిన రష్యాను ప్రపంచ దేశాలన్నీ తప్పుబడుతున్నాయి. కానీ ఈ సంక్షోభం పైకి కనిపించేంత సులభంగా అర్ధమయ్యేది కాదని పలువురు నిపుణులు అంటున్నారు. తాజాగా సిరియా దేశ విదేశాంగ
సాధారణంగా స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినపుడు హీరోయిన్లు నో చెప్పరు. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ సీనియర్ హీరోలతో నటించడానికి మాత్రం చాలా మంది హీరోయిన్లు నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. చిరంజీవి, �
కమెడియన్ సునీల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 200 సినిమాలకు పైగా నటించిన ఈయన.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కమెడియన్ గా నటించిన ఈయన.. ఆ తర్�
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 100 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కర్ణాటకలో ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఈ రోజుకు కూడా కంఠీరవ స్టేడియంకు వేల సంఖ్యలో అభిమానులు పునీత్ దర్శనం కోసం వస్త
హైదరాబాద్ : రాజోళిబండ డైవర్షన్ స్కీం చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే బోర్డు నేతృత్వంలోని టెక్నికల్ టీం ఆర్డీఎస్ ఆనికట్, సుంకేసుల బరాజ్, తుమ్మిళ్ల ల�
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని �
కొబ్బరిబొండంనుంచి నీళ్లు తీయాలంటే దాన్ని పదునైన కత్తితో కొట్టాలి. అది రిస్క్ కూడా. అందుకే ఈ బిజినెస్లోకి చాలా తక్కువ మంది వస్తుంటారు. అయితే, కత్తితో పనిలేకుండా కొబ్బరిబొండంను స్మార్ట్గా కొట్�
హైదరాబాద్ : రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్ రోడ్మ్యాప్ నివేదికను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు �
భారత్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ కాన్పూర్ చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన దేశంలో కరోనా నాలుగో వేవ్ త్వరలోనే రాబోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింద�
హైదరాబాద్ : గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మార్చి 11వ తేదీకి వాయిదాపడింది. వాస్తవానికి సమావేశం 4వ తేదీన జరుగాల్సి ఉండగా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అదే రోజు పోలవరం పర్యటనకు వస్తున్నారు. ఈ �