శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు గురువారం ఘనంగా జరిగాయి. ఆలయ ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో స్వామివారికి మహన్యాసపూర్వక రు�
శ్రీశైలం : తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఆషాఢ బోనాల పండుగలో భాగంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి గురువారం రాత్రి శ్�
అమరావతి : విశాఖపట్నం దేవాదాయశాఖ అధికారుల మధ్య కొట్లాట. డిప్యూటీ కమిషనర్పై అసిస్టెంట్ కమిషనర్ ఇసుక, మట్టితో దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు ఆఫీసులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. త�
విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆగస్టు 13వ తేదీన ఆలయాన్ని ప్రారంభించనున్నట్ల
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. రెండు రోజులుగా రిజర్వాయర్ ఇన్ ఫ్లో పుంజుకుంది. జూరాల ప్రాజెక్ట్ నుండి గేట్ల ద్వా�
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ యోగినిమాత సేవాశ్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు క్షేత్ర గ్రామదేవతలలో ఒకరైన మహిషాశ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91,677 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,665 పాజిటివ్గా నిర్దారణ అయ్యాయి. కాగా కొవిడ్-19తో తాజా 16 మంది చనిపోయారు. 3
అమరావతి : ఏపీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం చోటుచేసుకున్న విషాద సంఘటనల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం వద్ద ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలత�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83,885 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 3,166 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో 21 మంది చనిపోయారు. 4,019 మంది వ్�
అమరావతి : కృష్ణానది జలాల నీటి వినియోగం వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తుందని ఆరోపించారు. ఈ విషయమై జల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 90,532 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,930 మందికి మాత్రమే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్-19తో 36 మంది చనిపోయారు. కాగ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది చనిపోయారు. కాగా 3,963 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్ కేసులతో ఏపీలో