హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచుల్లోనూ ఆడిన రోహి�
హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు (Forest Affairs)గా రిటైర్డ్ పీసీసీఎఫ్ శోభ సోమవారం నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారన�
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లకు గొప్ప అవకాశాలున్నాయ�
ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో తలకు గాయమైన టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. ప్రపంచకప్ టోర్నీకి అందుబాటులో ఉంటుందని సమాచారం. సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్లో షబ్నీమ్ ఇస్మా�
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు పెద్ద షాక్ తగిలింది. 2016 రియో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచిన ఆమె.. 2021 టోక్యో ఒలింపిక్స్కు దూరమైంది. కరోనా కారణంగా ఒలింపిక్ క్వాలిఫైయర్ల�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరిగింది. దీనిపై మంచు విష్ణు, అతని మేనేజర్ సంజయ్ ఇద్దరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్లో విష్ణు ఛాంబర్లో ఈ చోరీ జరిగినట్ల
తాజాగా ముగిసిన శ్రీలంక టీ20 సిరీస్లో భారత యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. లంకతో జరిగిన మూడు టీ20ల్లో అర్ధసెం
ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో �
హైదరాబాద్ : నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మిషన్కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారన్నారు. ఖైరతాబాద్ల�
హైదరాబాద్ : పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి విషయ పరిజ్ఞానం లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మ�
రష్యా చొరబాటు కారణంగా ఉక్రెయిన్లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ మంత్రి మిఖైలో ఫెడోరోవ్ ఒక ట్వీట్ చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ను ఉద్దేశించి చే�
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో �
భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో 10,273 కరోనా కేసులు నమోదైటన్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,29,16,117కు చేరింది. అదే సమయంలో గడిచిన 24