మహిళల ప్రపంచకప్లో ఉత్కంఠ భరిత మ్యాచ్లో ఆస్ట్రేలియా అమ్మాయిలు విజయఢంకా మోగించారు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియన్లు 310/3 స్కోరు చేశారు. ఆసీస్ ఓపెనర్ రచేల్ హనేస్ 130 ప�
ఎవరి పెళ్లికైనా వెళ్తే భోజనాలు ఎందుకు పెడతారు? కడుపు నిండా తిని మనసు నిండా ఆశీర్వదిస్తారని. కానీ ఒక కాంగ్రెస్ నేత ఇంటికి ఇలాగే వెళ్లిన అతిథులకు పెద్ద కష్టమే వచ్చింది. పెళ్లికి వెళ్లి సుష్టుగా భోజనం చేసిన
పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం వెళ్లినా సెక్యూరిటీ విషంయలో భయపడుతూనే ఉంటాయి. అప్పుడెప్పుడో 2002లో న్యూజిల్యాండ్ జట్టు పాక్ టూర్లో ఉండగా.. కివీస్ జట్టు కరాచీలో ఉన్న హోటల్కు సమీపంలో బాంబు పేలింది. �
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. దీంతో క్రీజులో
ప్రపంచ క్రికెట్లో లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం.. క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 52 ఏళ్ల వార్న్.. స్పృహ తప్పిన పరిస్థితిలో ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు ఎంత ప�
క్రికెట్ లెజెండ్స్లో ఒకడైన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇక లేడు. 52 ఏళ్ల వార్న్ తన విల్లాలో స్పృహతప్పి పడిపోయి ఉండగా కుటుంబ సభ్యులు చూశారు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి, అత్యుత్తమ చికిత్స అ�
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో గూగుల్, ట్రిప్అడ్వయిజర్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యాలోని పలు రెస్టారెంట్లకు సంబంధించిన రివ్యూ సెక్షన్లో నెటిజన్లు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఫొటో
ట్యాక్సీలో కూర్చున్న కస్టమర్లు ఎటు వెళ్లమంటే అటు వెళ్తున్నాడా క్యాబ్ డ్రైవర్. అలా అలా ఊరి చివరన వెహికిల్స్ ఎక్కువగా లేని రోడ్డుపైకి తీసుకెళ్లిన కస్టమర్లు.. అక్కడ కారు దిగేసి డ్రైవర్ను బెదిరించారు. అతని
శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) తమకు ద�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (96) సెంచరీకి అడుగు దూరంలో అవుటయ్యాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన పంత్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 90వ ఓవర్ ఐదో బంతికి లక్మల్ బౌలింగ్�
ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి కోర్టు షాకిచ్చింది. ఒక భారతీయుడి ఐఫోన్ రిపేర్ చేయలేకపోయినందుకు రూ.92 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతీక్ అంజుమ్ (26) అనే యువకుడికి అతని సోదరు�
మహిళల క్రికెట్ ప్రపంచకప్ మొదలైన సందర్భంగా గూగుల్ సంస్థ ఒక డూడుల్ సృష్టించింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు మహిళల ప్రపంచకప్ 12వ ఎడిషన్ మొదలైంది. ఈ సందర్భంగా ఆరుగురు ప్లేయర్లు క్రికెట్ ఆడుతున్న డూడుల్ను గూగుల
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు కుదురుకోలేకపోతున్నారు. ఆరంభంలోనే మయాంక్ (33), రోహిత్(29) త్వరగా అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ (45), హనుమ విహారి (58)పై పడింది. వీ
వరంగల్ : మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరిట పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయ�
హైదరాబాద్ : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయనే రాశారంటూ వెలుగులోకి వచ్చిన లేఖ.. ఆయన్ని కొడుతూ.. ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితు