హైదరాబాద్ : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్య�
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ము దులిపాడు. బంతి, బ్యాటుతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో జడ్డూ 175 పరుగులతో అజేయంగా నిలవడమే కాక�
మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనాన్ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల�
యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. ఆ దేశంపై యుద్ధం చేస్తున్న రష్యా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు త్వరలోనే తమ దేశంలో భేటీ అవుతారని టర్కీ వెల్లడించింది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు నిర్వహించి, మధ్యవ
ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఢిల్లీ నగరంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ చదరంగం పోటీలు (2021-22) జరగనున్నాయి. ఈ పోటీలకు మన రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర చదరంగ జట్టు పాల్గొననుంది. ఈ జట్టులో సంగారెడ్డి జిల్లాలోని �
హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరిగే ఫెన్సింగ్ పోటీలకు తెలంగాణ జట్టు ఎంపిక పూర్తయింది. ఈ 32వ జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ పోటీలు పంజాబ్లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ వేదికగా ఈనెల 13 నుంచి 16 వరకు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా స్పాట్లైట్లో నిలిచినప్పటికీ.. అశ్విన్ కూడా తను తక్కువేమీ కాదని నిరూపించాడు. బ్యా�
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన చెన్నై జట్టు సభ్యులు.. సూరత్లో ప్రాక్టీస్ చే�
లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కొన్ని రోజుల క్రితం థాయ్ల్యాండ్లో మరణించిన సంగతి తెలిసిందే. తన విల్లాలో స్పృహతప్పిన పరిస్థితిలో ఉన్న వార్న్ను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఎంత ప్�
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అరుదైన మైలురాయి అందుకున్నాడు. 100 టెస్టులు ఆడిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అయితే ఈ మ్యాచ్లో 45 పరుగుల స్కోరు వద్ద ఎంబుల్డెయా వ�
ఉక్రెయిన్ అధ్యక్షుడు చనిపోతే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నకు అగ్రరాజ్యం అమెరికా సమాధానం చెప్పింది. వాళ్ల అధ్యక్షుడు చనిపోయినా కూడా ప్రభుత్వం కొనసాగేలా ఉక్రెయిన్ చర్యలు తీసుకుందని అమెరికా యూ�
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా ఉక్రెయిన్లోని వినిట్సియా ఎయిర్పోర
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాక్స్టార్ రవీంద్ర జడేజా 175 పరుగులతో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీనిపై చాలా మంది విమర్శలు గుప్�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి హిట్టయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో ‘శ్రీవల్లి’ పాటలో బన్నీ వేసిన స్టెప్.. గడ్డం కింద చెయ్యిపెట్టి ‘తగ్గేదేలే’ అని చెప్పే డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా