అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ ఈవో కే జవహర్రెడ్డిని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన టీటీడీ ఈవోగాను కొనసాగుతారన�
సిద్ధిపేట : నదికి నడక నేర్పిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. మంగళవారం ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం �
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకార
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను అప్రూవర్గా మారేందుకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ క్రమంలో పులివెందుల ఆర్అండ�
ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా లాక్డౌన్ల కారణంగా ఇంటర్నెట్ వాడకం, ముఖ్యంగా పిల్లల్లో మరీ ఎక్కువైంది. ఇలా తన పిల్లలు అర్థరాత్రి నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడపడం ఒ�
భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. న్యూజిల్యాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు ప్రభావం చూపలేకపోతున్నారు. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో కూడా టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఐదు వన్�
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం దాదాపు ఐపీఎల్ జట్లన్నీ పోటీ పడ్డాయి. అయితే అతను మాత్రం టీమిండియాలో తన స్థానం కోసం ఇంకా పోరాడుతూన
హైదరాబాద్ : లాలాపేట ఫ్లై ఓవర్పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకి నిలిపి, అందులో నుంచి ప్రయాణికులను దించి వేశారు. ఆ తర�
హీరో రామ్ తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని మార్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నగరంలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అ�
అది సాహో సెట్… ప్రభాస్ తన కార్ వ్యాన్ లో నుంచి బయటకొచ్చాడు. అటుగా వెళ్తున్న మురళీ శర్మ చూసి మీ టీ షర్ట్ బాగుందని చెప్పాడు. థాంక్స్ చెప్పిన ప్రభాస్ మరుసటి రోజు మురళీ శర్మ సైజులో అలాంటి టీ షర్ట్ బహూకరించాడు
యువ హీరో రాజ్ తరుణ్కు జూనియర్ రవితేజ అనే పేరు ఉండేది. ఉత్సాహంగా నటించగలిగే కొన్ని సినిమాల్లో అతను బాగా నటించాడు. ఆ చిత్రాలూ విజయవంతం అయ్యాయి. దాంతో రవితేజలా ఎనర్జిటిక్ గా నటిస్తున్నాడని పోల్చారు. రాజ్ తర
కొన్నిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అత్యంత భారీ ధరకు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడు నికోలస్ పూరన్. ఫామ్లో లేని ఈ విండీస్ వికెట్ కీపర్ కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్య�