చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. భాకరాపేట వద్ద ఘాట్రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సు లోయలో పడిపోయింది. తిరుపతిలో ఆదివారం పెండ్లి నిశ్చితార్థం కోసం పెండ�
మేషం తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని ప�
ఈ ఏడాది జీ20 సమావేశం ఇండోనేషియా వేదికగా జరగనుంది. దీనిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా పాల్గొంటారని కొన్నిరోజుల క్రితం ఇండోనేషియాలో రష్యా రాయబారి వెల్లడించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ సారధ్యంలో కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనగా.. ఆ జట్టు కెప్టెన్ �
రష్యా దళాలతో ఉక్రెయిన్ సైన్యం దాదాపు నెల రోజులుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈయూ దేశాలతో తాజాగా స్వీడన్ నేతలతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తాము కేవలం ఉక్రెయిన్ ప్రజల కోసమే ప�
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యా�
ఒక పిల్లి చేసిన పని వల్ల 60 వేల మందికిపైగా ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి కరెంటు సరఫరా చేసే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఎక్�
సాధారణంగా మనదేశంలో గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తాం. కానీ చాలా వరకు పాశ్చాత్య దేశాల్లో ఎలక్ట్రిసిటీ మీటర్లలాగే గ్యాస్ మీటర్లు కూడా ఉంటాయి. ఇంటికి ఎల్లప్పుడూ గ్యాస్ సరఫరా ఉంటుంది. దానిలో ఎంత వాడుకున్నాం అ�
ఉక్రెయిన్పై రష్యా దళాలు అక్రమంగా దాడులకు తెగబడ్డాయంలూ పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై ఆంక్షల కొరడాలు ఝుళిపించాయీ దేశాలు. ఇప్పుడు తాజాగా రష్య అధ్�
టీమిండియా మాజీ సారధి, గతేడాది ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 15వ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు కెప్టెన
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
కొన్నిసార్లు మనం తెలియక చేసిన పనులు కూడా పెనుభూతాలై మన తలకు చుట్టుకుంటాయి. సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్ జుబేర్ హంజా విషయంలో అదే జరిగింది. ఈ నెల 17న చేసిన డోపింగ్ టెస్టులో హంజా.. నిషేధిత పదార్థాలు తీసుకున్�
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ ఇవాళ 30,453 భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 503 పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నది. ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అస
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాసనసభలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి �