శ్రీశైలం: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు, కానుకల రూపంలో గత 18 రోజులుగా 2,79,34,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఉదయం నుండి ఆలయ ప్రాకారంలోని అక్కమహాద�
ప్రపంచ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారిన వస్తువుల్లో ప్లాస్టిక్ ఒకటి. దీన్ని రీసైకిల్ చేయడం కుదరకపోవడంతో.. పర్వతాల్లా పేరుకుపోయి పర్యావరణానికి, మానవుల ఆరోగ్యానికి కూడా విపత్తు కలిగిస్తోంది. ఇలాంట
అంతరిక్షంలో మనం ఊహించని చాలా ప్రమాదాలు ఉంటాయి. వాటిలో గ్రహశకలాలు ముఖ్యమైనవి. ఇవి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో అంచనా వేయడం చాలా కష్టం. ఇప్పుడు తాజాగా తీవ్రమైన నష్టం కలిగించగలిగే ఒక గ్రహశకలం భూమి వైపు దూసు�
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు టోర్నీ ప్రారంభానికి ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టులో కీలకమైన ఆల్రౌండర్ మొయీన్ అలీ.. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్కు దూరం కానున్నాడు. ఈ ఐపీఎల్ తొ
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో మరోసారి మన జడ్డూ టెస్టు ఆల్రౌండర్లలో నెంబర్ వన్ స్థానానికి చేరాడు. అలాగే ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడు స్థానాలు మెరుగై ఐదో ర్యాంకు �
ఇటీవల క్రికెట్ రూల్స్లో కొత్తగా కొన్ని మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ‘మన్కడింగ్’ రూల్ ఒకటి. ఇంతకుముందు దీన్ని క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా భావించేవారు. గతంలో ఐపీఎల్ సందర్భంగా రవిచంద్రన్ అ�
అగ్రరాజ్యం అమెరికాపై రష్యా రాయబారి అనాటలీ ఆంటోనోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా దళాలు యుద్ధనేరాలకు పాల్పడుతున్నాయంటూ అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్) ప్రతినిధి జాన్ కిర్బీ అనడాన్ని అనాటలీ తప్పుబట్ట�
ప్రముఖ క్రికెటర్, ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసర్ రాయ్పై ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు నిబంధనలను రాయ్ ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ క్రమంలోనే అతనిపై రెండు మ్యాచుల
ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాను తప్పుబడుతూ ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు పలుదేశాలు మిలటరీ ఆయుధాలను కూడా పంపుతున్నాయి. అయితే ఇలా చేయ�
టీమిండియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అన్ని రకాల కెప్టెన్సీలకు దూరమయ్యాడు. టీమిండియా టీ20 జట్టు సారధ్యాన్ని కోహ్లీ వదులుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతన్ని తొలగించింది. ఆ తర్వాత కొన్
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జయింట్స్.. తమ జెర్సీని విడుదల చేసింది. ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో, గుజరాత్ జట్లు కొత్తగా చేరిన సంగతి తెలిసిందే. వీటిలో గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తుండ
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా ఎంతకైనా తెగిస్తుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. ఉక్రెయిన్లో అమెరికాకు చెందిన కెమికల్, బయోలాజికల్ ల్యాబొరేటరీలు ఉన్నాయని రష్యా ఆరోపించిన సంగతి తెలిసిందే. అ�
గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న బోధనా సిబ్బంది వేతనాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయని బీసీ స