ఒకప్పుడు చివరి ఓవర్లో 30 పరుగులు కావాలన్నా.. క్రీజులో ధోనీ ఉంటే అదో ధైర్యం. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపిస్తాడనే నమ్మకం. ఐపీఎల్లో చెన్నై అభిమానులు కూ
గత ఐపీఎల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లేఆఫ్స్ చేరిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). భారత్లో జరిగిన ప్రథమార్థంలో పేలవ ప్రదర్శన చేసిన కేకేఆర్.. యూఏఈలో జరిగిన రెండో సగంలో అద్భుతంగా పుంజుకుం�
టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గతేడాది వీడ్కోలు పలికాడు. 2013లో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత 140 మ్యాచుల్లో ఆర్సీబీకి కెప్టెన్సీ చే�
ప్రపంచంలో ప్రతిచోటా సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక దిగ్గజ పేసర్ మలింగ. ఇంతకుముందు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించి.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గ�
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జ�
పాకిస్తాన్ మహిళలు చరిత్ర సృష్టించారు. 12 ఏళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచకప్లో తొలి విజయం నమోదు చేశారు. వెస్టిండీస్తో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముందు వరకు ప
హైదరాబాద్ : పంజాబ్లో మాదిరిగానే తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం మంత్రుల ని
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంపై భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. అంతర్జాతీయంగా అంగీకరించిన స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను తొలగించడం �
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజా సంక్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని పలు రైతు సంఘాల నేతలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుమారు 30కిపైగా వివ�
హైదరాబాద్ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,57,393 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. 1,882 పరీక్షా కేంద్రా�
పోలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ చరిత్ర సృష్టించింది. ఇండియన్ వెల్స్ ఫైనల్స్లో గ్రీస్కు చెందిన మరియా సక్కరిపై ఘనవిజయం సాధించి, ప్రపంచ నెంబర్ 2 ర్యాంకు సాధించింది. కాలిఫోర్నియాలో బలమైన గాల�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి పశ్చిమ దేశాల ఆగ్రహం ఎదుర్కొంటున్న రష్యా ఉన్నత వర్గాలు.. భయంకరమైన ప్లాన్ వేస్తున్నాయట. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణశాఖకు చెందిన ఇంటెలిజన్స్ విభాగం చీఫ్ డైరెక్టర్ వెల్లడించ
హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స�
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ వంటి టాప్ ఆటగాళ్లు ఈ టో�
చివరి నిమిషంలో మన్దీప్ సింగ్ సూపర్ ఆటతో 2016 ఒలింపిక్స్ హాకీ విజేత అర్జెంటీనాకు టీమిండియా షాకిచ్చింది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో భాగంగా కళింగ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది