న్యూఢిల్లీ : ఇటీవల నిత్యవసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ప్రయుఖ డెయిరీ సంస్థ అమూల్ పాల ధరలను పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవ
రాజస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ �
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది. వికెట్లేమీ కోల్పోకుండా పవర్ప్లే ముగించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. చాహల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి కెప్టె
ఏ జట్టులో ఉన్నా తను వికెట్ టేకర్నే అని యుజ్వేంద్ర చాహల్ నిరూపించాడు. తన మాజీ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో తొలి వికెట్ తీశాడు. అప్పటి వరకు వికెట్ లేకపోవడంతో టెన్షన్లో ఉన్�
రాజస్థాన్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు నిలకడగా ఆడుతోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (24 నాటౌట్), అనూజ్ రావత్ (22 నాటౌట్) మంచి ఆరంభం అందించారు. వీళ్లిద్
బెంగళూరు బౌలింగ్ దాడి ముందు రాజస్థాన్ బ్యాటింగ్ విలవిల్లాడుతోంది. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (4) వికెట్ పతనంతో ప్రారంభమైన రాజస్థాన్ ఇన్నింగ్స్ను.. బట్లర్ (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (37) నిలబెట్టారు. అయితే హర్
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకు నెమ్మదైన ఆరంభం లభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. దీంతో క్రిజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (19 నాటౌట్).. తన మాజీ జట్టు అయిన బెంగళూరుప
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశాజనక ఆటతీరు కొనసాగుతూనే ఉంది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమైన అతను.. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో కూడా నాలుగు పరుగలకే పెవిలియన్ చేరాడు. డ�
ఈ ఐపీఎల్లో ప్రతి టీం నడుస్తున్న దారిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా నడిచాడు. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. రెండో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్పై వెటరన్ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు డుప్లెసిస్ కెప్టెన్సీలో ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదని, కెప్టెన్గా అతనికి తాను అభిమ�
సౌతాఫ్రికా చేతిలో 220 పరుగుల తేడాతో టెస్టు మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్ జట్టు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు స్లెడ్జింగ్ మితిమీరిందని, అయినా సరే అంపైర్లు దీన్ని పట్టించుకోలేదని బంగ్�
ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు వేదిక సిద్ధమైంది. వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ముంబైపై సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ ఓపెనర్ జోస�
న్యూఢిల్లీ : నిబంధనలు ఉల్లంఘించిన మూడు సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళింపించింది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కోకన్ మెర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సమతా కో-ఆపరేటివ్ డెవలప�