రష్యా సేనలు చేస్తున్న భయంకరమైన దాడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్ ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. తాజాగా ఇక్కడకు చేరిన ఉక్రెయిన్ వలసలకు పెసెల్ గుర్తింపు కార్�
హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిధిలోని చిలుకలగూడ, బేగంపేట, మారేడుపల్లి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కరుస్తుండగా.. పలు ప్రాంతాల్లో �
క్రికెట్ పండుగ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఓపెనర్ మ్యాచ్లో తలపడాల్సిన చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించని కష్టం వచ్చిపడింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయీన్ అలీ.. ఇంకా భారత్కు రాల�
టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ల రేసులో ఓపెనర్ కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో రాహుల్ తొలిసారి టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. ఇటీవల క్లబ్హౌస్లో రెడ్బుల్ క్రికె�
ఉక్రెయిన్పై రష్యా సేనలు చేస్తున్న దాడిని ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఖండించాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు, అమెరికా ఈ దాడిని తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ క్రమంలోనే రష్యాపై విపరీతమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయ�
ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడంతో చాలా పశ్చిమ దేశాల నేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పిచ్చి పట్టటిందని, పారానాయిడ్గా ఉన్నారని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రష్యా మిత్రదేశం బెలారస్ అధ్యక�
అగ్రరాజ్యం అమెరికాలో బాగా బిజీగా ఉండే డెంటల్ ఆస్పత్రుల్లో అది కూడా ఒకటి. విస్కాన్సిన్లో ఉండే స్కాట్ చర్మోలీ (61) అనే డాక్టర్ తన పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాడని పేరు. ఇటీవలే తన ఆస్పత్రిని చర్మోలీ అ�
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లు స్వరాజ్యం మృ
రెండేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్కు ముహూర్తం ఖరారైంది. 2018లో చివరగా జరిగిన ఈ టోర్నీ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో రద్దయింది. 2021లో కరోనాతోపాటు, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండటంతో ఈ టోర్నీ జరగలే�
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతేడాది ఓపెనర్గా అత్యంత పేలవ ఫామ్ ప్రదర్శించిన కోహ్లీ.. ఈసారి కూడా ఓపెనింగ్ చేస్తాడా? అనే ప్రశ్నకు మాజ�
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తూ ఇద్దరు యువకులు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే
రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్లోని పలు నగరాలు శిధిలాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం వదిలి పారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్లో పెళ్లి గౌన్లు తయారు చేసు ప్రముఖ సంస్థ ‘మిల�
న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉ�
ఉక్రెయిన్ దేశంపై దాడులకు తెగబడిన రష్యా ప్రభుత్వంపై ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది అయతే సోషల్ మీడియా వేదికగా రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చంపేస్తే ప్రపంచానికి చాలా మేల�