హైదరాబాద్ : వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రిం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలతో సరికొత్త శకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించగా. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారం
ఐపీఎల్లో చెన్నై పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో కూడా చెన్నై ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టులో లియామ్ లివింగ్స్టన్ (60), ధవన్ (33), జితేష్ శర్మ (26) రాణించడంతో నిర్ణీత 20 ఓవ
పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి చెన్నై సూపర్ కింగ్స్ చాలా కష్టపడుతోంది. ప్రధాన బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13), మొయీన్ అలీ (0), జడేజా (0), రాయుడు (13) పూర్తిగా విఫలమయ్యారు. దాంతో 36 పరుగ�
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13) స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ�
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13) స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ�
ఈ ఐపీఎల్ ఆరంభం నుంచి ఫామ్ లేమితో బాధపడుతున్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరిచాడు. రబాడ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని స్లిప్స్లో ఉన్న ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గతే ఐపీఎల్�
పంజాబ్, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ అభిమానులు అసలు సిసలు ఐపీఎల్ రుచి చూపుతోంది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్.. ఆ తర్వాత అనూహ్యంగా తేరుకుంది. మెగావేలంలో భారీ ధరకు పంజాబ్ కొనుగో
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ అత్యంత పేలవంగా ప్రారంభమైంది. ఆ తర్వాత�
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ క్రాస్ సమీపంలో ఉన్న పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారి మైలారం డబుల్ బెడ్రూమ్ సమీపంలో బైక్ను కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివ
తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ను లియామ్ లివింగ్స్టోన్ (60) ఆదుకున్నాడు. వెటరన్ ధావన్ (33)తో కలిసి రెచ్చిపోయిన లివింగ్స్టోన్.. పంజాబ్ను పటిష్ట స్థితికి తీసుకొచ్చాడు. రాయుడు క్యాచ్ జ�
తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ అత్యంత పేలవంగా ప్రారంభమైంది. ఆ తర్వాతి ఓవర్లోనే రాజపక్స (5) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు పని అయిపోయిందని అభిమానులు అనుకున్నార
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నైకి యువ పేసర్ ముకేష్ చౌదరి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (4)ను రెండో బంతికే పెవిలియన్కు పంపాడు. ఆఫ్ వికెట్ ఆవల ముకేష్
ఈ ఐపీఎల్లో వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఎలాగైనా విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో తొలి మ్యాచ్ గెలిచి, రెండో మ్యాచ్లో ఓడిన పంజాబ్ కింగ్స్ జట్ట�
భారత హాకీ జట్టు ఇంగ్లండ్పై పైచేయి సాధించింది. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్లో రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. అయితే చివరకు షూటవుట్లో భారత జట్టు విజయం సాధించింది. కళిం�