హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందన్నారు. ప్రకృత�
హైదరాబాద్ : నగరంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. వనస్థలీపురం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానిత పార్శిల్లో పేలుడు పదార్థాలను ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచ�
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (196), వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (104 నాటౌట్) పట్టుదల ప్రదర్శించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టును పాక్ డ్రా చేసుకోగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఉస�
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై పలురకాల ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయీ దేశాలు. ముఖ్యంగా అమెరికా, దాని యూరప్ మిత్ర
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గురువారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. పౌర్ణమి రోజు ఆలయ సాంప్రదాయంగా నిర్వహించే గి
హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. దేశంలోనే తొలిస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ఇప్పటి వరకు 15 లక్షల మంది చిన్నారులు స్వదేశం నుంచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించా�
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో దూసుకెళ్లాడు. బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో అదర
హైదరాబాద్: తెలంగాణ బేస్బాల్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎస్ రాంచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్ గోపికృష్ణణ్ అధ్యక్షతన మార్చి 13న జరిగిన అసోసియేషన్ వార్షిక సర్వసభ�
మహబూబ్నగర్ : హైదరాబాద్కు సమానంగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ క
నిర్మల్ జిల్లా, పెంబి మండలం, చాకిరేవు గూడానికి తక్షణమే నీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని రాష్ట్ర గిరిజన, స�
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చాలాసార్లు నాలిక మడతపడి తప్పులు మాట్లాడి నవ్వలు పాలయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి పెద్ద తప్పు మాట్లాడేసి అభాసుపాలయ్యారు. ఈ ఘటన ‘ఈక్వల్ పే డే’ గురించి మంగళవారం జరి�
చెస్లో అందరూ కలలు కనే గ్రాండ్ మాస్టర్ టైటిల్కు చేరువలో ఉన్నాడు మన తెలంగాణ బిడ్డ ప్రణీత్ ఉప్పల. 11 ఏళ్ల వయసులో తొలిసారి ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ అందుకున్న అతను.. 2022 జనవరిలో జరిగిన వెర్గానీ కప్లో అత్యుత్
న్యూఢిల్లీ : దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను 2024 నాటికి అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమ