ముంబైతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ ఓపెన్ జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. 66 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన రాజస్థాన్కు యశస్వి జైస్వాల్ (1), దేవదత్
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో పవర్ప్లేలో రాజస్థాన్కు షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) మరోసారి నిరాశపరచగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి కొంత సహకారం అందించిన దేవదత్ �
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ దంచి కొడుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు మూడో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1)ను బు�
విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ (70 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో కోల్కతా జట్టు ఘనవిజయం సాధించింది. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో స్వల్ప లక్ష్యం ముందున్నప్పటికీ.. కేకేఆర్ టాపార్డర్ విఫలమైంద�
పంజాబ్ స్పిన్నర్ దీపక్ చాహర్ సత్తా చాటాడు. వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఏడో ఓవర్లో బంతి అందుకున్న అతను నాలుగో బంతికి కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (26)ను అవుట్ చేశాడు. చాహర్ వే�
పవర్ప్లేలో పంజాబ్ ఎలాగైతే ఇబ్బంది పడిందో.. కోల్కతా నైట్ రైడర్స్ కూడా అలాగే కష్టాలు పడుతోంది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. ఫామ్లో ఉన్న అజింక్య రహానే (14), ఫామ్లేమితో బాధ పడు�
కోల్కతా బౌలర్ల ధాటికి స్వల్పస్కోరుకే ఆలౌట్ అయిన పంజాబ్ జట్టు.. బౌలింగ్ దాడిని త్వరగానే ఆరంభించింది. సౌతాఫ్రికా వెటరన్ కగిసో రబాడ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫామ్లో ఉన్న అజింక్య రహానే (12) పెవిలియన్ �
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పంజాబ్ ఆటతీరు చూస్తే భారీ స్కోరు చేస్తుందని అభిమానులు బావించారు. కానీ ఉమేష్ యాదవ్, సౌతీ, రస్సెల్ సహా కో
కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ ఉమేష్ యాదవ్ బంతితో నిప్పులు చెరిగాడు. తొలి ఓవర్లోనే పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1)ను పెవిలియన్ చేర్చిన ఉమేష్.. ఆ తర్వాత కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిలకడగా బ్యాటింగ్ చేస
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్నుల (GST) వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఆరోసారి జీఎస్టీ వసూళ్లు 1.30లక్షల కోట్
పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు కెప్టెన్ మయాంక్ (1)ను పెవిలియన్ చేర్చిన ఉమేష్ యాదవ్.. ఆ జట్టును మరోసారి దెబ్బ కొట్టాడు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పంజాబ్ను ఆదుకునేలా కన�
హైదరాబాద్ : వైవిధ్య భరిత కళాత్మక గ్యాలరీలను నిర్వహించడంలో దేశంలోనే ముందంజలో ఉన్నది ఆర్ట్ హౌస్ సంస్థ. చెన్నై, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంస్థ.. సమకాలీన కళలకు సంబంధించి అనేక కోణాలను ఆవిష్కరించే పా�
పంజాబ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. స్కోరు బోర్డు వేగంగా పెరుగుతున్నప్పటికీ వారి వికెట్లు కూడా చాలా వేగంగా పడిపోతున్నాయి. తొలి ఓవర్లోనే మయాంక్ అవుట్ కాగా.. నాలుగో ఓవర్లో రాజపక్స (31) పెవిలియన్ చేరాడు. ఇప్పు�
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టుకు కేకేఆర్ పేసర్ ఉమేష్ యాదవ్ తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ (1)ను అవుట్ చేశాడు. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ గాడి తప్పుతుందని కోల్కతా భావించింది