తొలి బంతికే కెప్టెన్ రాహుల్ (0) గోల్డెన్ డక్. ఆ తర్వాత కాసేపటికే వెటరన్ క్వింటన్ డీ కాక్ (7) కూడా పెవిలియన్ చేరాడు. విండీస్ పవర్ హిట్టర్ ఎవిన్ లూయిస్ (10), నిలకడగా ఆడే మనీష్ పాండే (6) అందరూ కనీసం పోరాటం చేయకుండానే క
వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న అతను.. మ్యాచ్ తొలి బంతికే సూపర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను గోల్డెన్ డక్గా వెనక్కు పంపాడు. ఆ తర్వాత �
లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ మధ్య తొలి మ్యాచ్ తొలి బంతికే వికెట్ కూలింది. గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. ఇన్నింగ్స్ తొలి బంతికే స్టార్ బ్యాటర్, ఎల్ఎస్జీ సారధి కేఎల్ రాహ�
తొలి ఐపీఎల్ ఆడుతున్న రెండు కొత్త జట్లు తొలి విజయం కోసం తహతహలాడుతున్నాయి. తమ సత్తా నిరూపించుకునేందుకు, ఐపీఎల్లో తామేమీ అండర్డాగ్స్ కాదని, ట్రోఫీ రేసులో ఉన్నామని చాటి చెప్పేందుకు ఈ కొత్త జట్లకు అవకాశం ద�
ఐపీఎల్లో బలమైన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఓటమితో సీజన్ ప్రారంభించింది. బ్యాటింగ్లో అదరగొట్టిన ఆర్సీబీ జట్టు.. బౌలింగ్ విభాగం విఫలం అవడం వల్లే ఓటమి పాలైందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కై�
ఆస్ట్రేలియా క్రికెట్ సూపర్ స్టార్ గ్లెన్ మ్యాక్స్వెల్.. తన ప్రేయసి విని రామన్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ఈ నెల 18న క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఫార్మల్ అవుట్ఫిట్స్ల�
రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి రైలు కింద పడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. ఇక్కడ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న �
ఐపీఎల్లో కొత్త జట్లు తొలి అడుగు వేయబోతున్నాయి. ఈ ఐపీఎల్లో కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ జట్లు సోమవారం నాడు తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ టైటన్స్ జట్టు కీలక ప్రకటన చ�
తమ మిత్రదేశాలు కానీ దేశాలన్నీ రష్యా నుంచి ఏమైనా కొనుగోలు చేస్తే కచ్చితంగా రష్యా రూబెల్స్లోనే చెల్లించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అతేకాదు ఈ క్రమంలోనే రష్
భారత్లో ఐపీఎల్ పండుగ మొదలైపోయింది. శనివారం నాడు కోల్కత నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్తో క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లోనే సీఎస్కే ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన రికా�
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు.. ఓపెనర్లు స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. షెఫా�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షీటీమ్ వ్యవస్థను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహ�
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పెట్రో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ రేటు 55 ప